AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: మూడో రోజు రూ.32.59 కోట్ల రుణమాఫీ.. రైతులకు ప్రభుత్వం స్పెషల్ రిక్వెస్ట్

రెండో విడుత రుణమాఫీలో 6,06,811 మంది రైతులకు లబ్ధి చేకూరనుందని తెలంగాణ ప్రభుత్వం తెలిపింది. 25వేల పైన తక్కువ మొత్తం ఉన్న వారితో ప్రారంభించి నెలాఖరు వరకు యాభై వేల లోపు రుణమాఫీ ప్రక్రియ పూర్తి చేస్తామని వెల్లడించింది.

Ram Naramaneni
|

Updated on: Aug 18, 2021 | 7:40 PM

Share
మూడో రోజు రూ.32.59 కోట్ల రుణమాఫీ చేసినట్లు తెలంగాణ సర్కార్ వెల్లడించింది. 11,435 మంది రైతుల ఖాతాలకు నిధులు బదిలీ చేసినట్లు తెలిపింది.

మూడో రోజు రూ.32.59 కోట్ల రుణమాఫీ చేసినట్లు తెలంగాణ సర్కార్ వెల్లడించింది. 11,435 మంది రైతుల ఖాతాలకు నిధులు బదిలీ చేసినట్లు తెలిపింది.

1 / 5
రుణమాఫీతో పాటు రైతుబంధు, రైతుభీమా, 24 గంటల ఉచిత కరెంటు సరఫరాతో రైతాంగానికి వెన్నుదన్నుగా నిలుస్తున్నట్లు  ప్రభుత్వం పేర్కొంది

రుణమాఫీతో పాటు రైతుబంధు, రైతుభీమా, 24 గంటల ఉచిత కరెంటు సరఫరాతో రైతాంగానికి వెన్నుదన్నుగా నిలుస్తున్నట్లు ప్రభుత్వం పేర్కొంది

2 / 5
25వేల పైన తక్కువ మొత్తం ఉన్న వారితో ప్రారంభించి నెలాఖరు వరకు యాభై వేల లోపు రుణమాఫీ ప్రక్రియ పూర్తి చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. 50 వేల రూపాయల్లోపు రుణాలున్న వారికి మాత్రమే ప్రస్తుతం నగదు జమచేస్తున్నారు.

25వేల పైన తక్కువ మొత్తం ఉన్న వారితో ప్రారంభించి నెలాఖరు వరకు యాభై వేల లోపు రుణమాఫీ ప్రక్రియ పూర్తి చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. 50 వేల రూపాయల్లోపు రుణాలున్న వారికి మాత్రమే ప్రస్తుతం నగదు జమచేస్తున్నారు.

3 / 5
సాంప్రదాయ సాగును వీడి పంటల మార్పిడి మీద రైతులు దృష్టి సారించాలిరైతులు మార్కెట్‌లో డిమాండ్ ఉన్న పంటలను పండించాలని ప్రభుత్వం కోరింది

సాంప్రదాయ సాగును వీడి పంటల మార్పిడి మీద రైతులు దృష్టి సారించాలిరైతులు మార్కెట్‌లో డిమాండ్ ఉన్న పంటలను పండించాలని ప్రభుత్వం కోరింది

4 / 5
ముఖ్యమంత్రి కేసీఆర్ సూచన మేరకు మార్కెట్ రీసెర్చ్ అనాలసిస్ వింగ్‌ను ఏర్పాటు చేశామని.. ఇది స్థానిక, జాతీయ, అంతర్జాతీయ అవసరాలను గుర్తించి రైతులు వేయాల్సిన పంటలను సూచిస్తుందని రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తెలిపారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ సూచన మేరకు మార్కెట్ రీసెర్చ్ అనాలసిస్ వింగ్‌ను ఏర్పాటు చేశామని.. ఇది స్థానిక, జాతీయ, అంతర్జాతీయ అవసరాలను గుర్తించి రైతులు వేయాల్సిన పంటలను సూచిస్తుందని రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తెలిపారు.

5 / 5
Follow Us
పిల్లలకు మొబైల్ చూపిస్తూ తినిపిస్తున్నారా?
పిల్లలకు మొబైల్ చూపిస్తూ తినిపిస్తున్నారా?
నిద్రలేచిన తర్వాత తొలి 90 నిమిషాలే మీ రోజును నిర్ణయిస్తాయి..
నిద్రలేచిన తర్వాత తొలి 90 నిమిషాలే మీ రోజును నిర్ణయిస్తాయి..
ఇలాంటి ఘటన మీ జీవితంలో చూసి ఉండరు.. భయానక దృశ్యాలు..
ఇలాంటి ఘటన మీ జీవితంలో చూసి ఉండరు.. భయానక దృశ్యాలు..
జైలు నుంచి వచ్చి తల్లి అంత్యక్రియలు నిర్వహించిన ఫన్ బకెట్ భార్గవ్
జైలు నుంచి వచ్చి తల్లి అంత్యక్రియలు నిర్వహించిన ఫన్ బకెట్ భార్గవ్
తెలియక చేసే పొరపాటు.. మీ ప్రియమైన వారికి ఈ గిఫ్ట్‌లు ఇవ్వకండి
తెలియక చేసే పొరపాటు.. మీ ప్రియమైన వారికి ఈ గిఫ్ట్‌లు ఇవ్వకండి
మిస్టరీ మరణంగా మారిన మిస్సింగ్ కేసు.. అసలు ఆ కర్రాడికి ఏమైంది
మిస్టరీ మరణంగా మారిన మిస్సింగ్ కేసు.. అసలు ఆ కర్రాడికి ఏమైంది
హైదరాబాద్‌లోని మోస్ట్ హాంటెడ్ ప్లేసెస్!
హైదరాబాద్‌లోని మోస్ట్ హాంటెడ్ ప్లేసెస్!
చిన్నారుల్లో 8 ఏళ్లకే పీరియడ్స్‌? తల్లిదండ్రులకు కీలక హెచ్చరిక
చిన్నారుల్లో 8 ఏళ్లకే పీరియడ్స్‌? తల్లిదండ్రులకు కీలక హెచ్చరిక
వాట్సాప్ యూజర్‌నేమ్స్‌పై మెటాకు కేంద్రం షాక్..!
వాట్సాప్ యూజర్‌నేమ్స్‌పై మెటాకు కేంద్రం షాక్..!
తల్లికి వందనం నిధుల విడుదలపై బిగ్ అప్‌డేట్.. డబ్బులు పడేది ఆరోజే
తల్లికి వందనం నిధుల విడుదలపై బిగ్ అప్‌డేట్.. డబ్బులు పడేది ఆరోజే