AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: మూడో రోజు రూ.32.59 కోట్ల రుణమాఫీ.. రైతులకు ప్రభుత్వం స్పెషల్ రిక్వెస్ట్

రెండో విడుత రుణమాఫీలో 6,06,811 మంది రైతులకు లబ్ధి చేకూరనుందని తెలంగాణ ప్రభుత్వం తెలిపింది. 25వేల పైన తక్కువ మొత్తం ఉన్న వారితో ప్రారంభించి నెలాఖరు వరకు యాభై వేల లోపు రుణమాఫీ ప్రక్రియ పూర్తి చేస్తామని వెల్లడించింది.

Ram Naramaneni
|

Updated on: Aug 18, 2021 | 7:40 PM

Share
మూడో రోజు రూ.32.59 కోట్ల రుణమాఫీ చేసినట్లు తెలంగాణ సర్కార్ వెల్లడించింది. 11,435 మంది రైతుల ఖాతాలకు నిధులు బదిలీ చేసినట్లు తెలిపింది.

మూడో రోజు రూ.32.59 కోట్ల రుణమాఫీ చేసినట్లు తెలంగాణ సర్కార్ వెల్లడించింది. 11,435 మంది రైతుల ఖాతాలకు నిధులు బదిలీ చేసినట్లు తెలిపింది.

1 / 5
రుణమాఫీతో పాటు రైతుబంధు, రైతుభీమా, 24 గంటల ఉచిత కరెంటు సరఫరాతో రైతాంగానికి వెన్నుదన్నుగా నిలుస్తున్నట్లు  ప్రభుత్వం పేర్కొంది

రుణమాఫీతో పాటు రైతుబంధు, రైతుభీమా, 24 గంటల ఉచిత కరెంటు సరఫరాతో రైతాంగానికి వెన్నుదన్నుగా నిలుస్తున్నట్లు ప్రభుత్వం పేర్కొంది

2 / 5
25వేల పైన తక్కువ మొత్తం ఉన్న వారితో ప్రారంభించి నెలాఖరు వరకు యాభై వేల లోపు రుణమాఫీ ప్రక్రియ పూర్తి చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. 50 వేల రూపాయల్లోపు రుణాలున్న వారికి మాత్రమే ప్రస్తుతం నగదు జమచేస్తున్నారు.

25వేల పైన తక్కువ మొత్తం ఉన్న వారితో ప్రారంభించి నెలాఖరు వరకు యాభై వేల లోపు రుణమాఫీ ప్రక్రియ పూర్తి చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. 50 వేల రూపాయల్లోపు రుణాలున్న వారికి మాత్రమే ప్రస్తుతం నగదు జమచేస్తున్నారు.

3 / 5
సాంప్రదాయ సాగును వీడి పంటల మార్పిడి మీద రైతులు దృష్టి సారించాలిరైతులు మార్కెట్‌లో డిమాండ్ ఉన్న పంటలను పండించాలని ప్రభుత్వం కోరింది

సాంప్రదాయ సాగును వీడి పంటల మార్పిడి మీద రైతులు దృష్టి సారించాలిరైతులు మార్కెట్‌లో డిమాండ్ ఉన్న పంటలను పండించాలని ప్రభుత్వం కోరింది

4 / 5
ముఖ్యమంత్రి కేసీఆర్ సూచన మేరకు మార్కెట్ రీసెర్చ్ అనాలసిస్ వింగ్‌ను ఏర్పాటు చేశామని.. ఇది స్థానిక, జాతీయ, అంతర్జాతీయ అవసరాలను గుర్తించి రైతులు వేయాల్సిన పంటలను సూచిస్తుందని రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తెలిపారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ సూచన మేరకు మార్కెట్ రీసెర్చ్ అనాలసిస్ వింగ్‌ను ఏర్పాటు చేశామని.. ఇది స్థానిక, జాతీయ, అంతర్జాతీయ అవసరాలను గుర్తించి రైతులు వేయాల్సిన పంటలను సూచిస్తుందని రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తెలిపారు.

5 / 5
Follow Us
బ్యాట్ పట్టుకుని కోహ్లీ దగ్గరకు.. ఆటోగ్రాఫ్ ఇవ్వలేదని ఏం చేశాడంటే
బ్యాట్ పట్టుకుని కోహ్లీ దగ్గరకు.. ఆటోగ్రాఫ్ ఇవ్వలేదని ఏం చేశాడంటే
తాతయ్య పెట్టెలో దొరికిన లైసెన్స్! సైకిల్ తొక్కాలంటే రూల్స్ ఇలా
తాతయ్య పెట్టెలో దొరికిన లైసెన్స్! సైకిల్ తొక్కాలంటే రూల్స్ ఇలా
పుచ్చకాయ తింటే ప్రాణాలు పోతాయా..? ముంబైలో ఫ్యామిలీ మరణాలపై..
పుచ్చకాయ తింటే ప్రాణాలు పోతాయా..? ముంబైలో ఫ్యామిలీ మరణాలపై..
రాత్రంతా హాయిగా నిద్రపోయినా ఉదయం లేవగానే నీరసంగా ఉంటోందా? కారణాలి
రాత్రంతా హాయిగా నిద్రపోయినా ఉదయం లేవగానే నీరసంగా ఉంటోందా? కారణాలి
వేసవి ఎండల వల్ల ముఖం నల్లబడిందా? కేవలం 10 నిమిషాల్లో మీ ముఖాన్ని
వేసవి ఎండల వల్ల ముఖం నల్లబడిందా? కేవలం 10 నిమిషాల్లో మీ ముఖాన్ని
టెక్‌ ఉద్యోగులకు బిగ్‌ అలర్ట్‌..!
టెక్‌ ఉద్యోగులకు బిగ్‌ అలర్ట్‌..!
3 వారాల్లోనే మొండి పొట్ట కొవ్వు ఐస్ క్యూబ్ లాగా కరిగిపోవాలా? ఈ ట
3 వారాల్లోనే మొండి పొట్ట కొవ్వు ఐస్ క్యూబ్ లాగా కరిగిపోవాలా? ఈ ట
అమరావతి టు హైదరాబాద్.. కేవలం 70 నిమిషాల్లోనే..
అమరావతి టు హైదరాబాద్.. కేవలం 70 నిమిషాల్లోనే..
వేసవిలో మొక్కలకు నీరు పోసే సరైన సమయం ఇదే!
వేసవిలో మొక్కలకు నీరు పోసే సరైన సమయం ఇదే!
వేడి పెరుగుతోంది.. గర్భిణీలు తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు
వేడి పెరుగుతోంది.. గర్భిణీలు తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు