Xiaomi 12 Pro: చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్ ఫోన్ దిగ్గజం షావోమీ తాజాగా భారత మార్కెట్లోకి మరో కొత్త స్మార్ట్ ఫోన్ను లాంచ్ చేసింది. షావోమీ 12ప్రో పేరుతో తీసుకొచ్చిన ఈ ప్రీమియం ఫోన్లో ఆకట్టుకునే ఫీచర్లను అందించారు..
షావోమీ భారత మార్కెట్లోకి తన ప్రీమియం స్మార్ట్ఫోన్ను లాంచ్ చేస్తోంది. షావోమీ 12 ప్రో పేరుతో గతేడాది డిసెంబర్లో చైనాలో లాంచ్ చేసిన ఈ ఫోన్ను భారత్లో లాంచ్ చేయనున్నారు.
1 / 5
ఈ స్మార్ట్ఫోన్లో 6.73 అంగుళాల E5 AMOLED డిస్ప్లేను అందించారు. స్క్రీన్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ ప్రొటెక్షన్ అదనంగా అందించారు.