AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Galaxy f14 5g: భారత మార్కెట్లోకి సామ్‌సంగ్ కొత్త స్మార్ట్‌ ఫోన్‌.. రూ. 13 వేలలో 5జీ, 50 ఎంపీ కెమెరాతో.

ప్రముఖ ఎలక్ట్రానిక్‌ దిగ్గజ సంస్థ సామ్‌సంగ్‌ తాజాగా భారత మార్కెట్లోకి కొత్త స్మార్ట్‌ ఫోన్‌ను లాంచ్‌ చేసింది. గ్యాలక్సీ ఎఫ్‌ 14 పేరుతో తీసుకొచ్చిన ఈ 5జీ స్మార్ట్‌ ఫోన్‌ తొలి సేల్‌ మార్చి 30వ తేదీ నుంచి ప్రారంభం కానుంది..

Narender Vaitla
|

Updated on: Mar 25, 2023 | 4:38 PM

Share
దేశంలో 5జీ సేవలు విస్తరిస్తోన్న నేపథ్యంలో స్మార్ట్‌ ఫోన్‌ దిగ్గజాలు 5జీ ఫోన్‌లను లాంచ్‌ చేస్తూ వస్తున్నాయి. కంపెనీల మధ్య నెలకొన్ని పోటీ నేపథ్యంలో తక్కువ బడ్జెట్‌లో 5జీ స్మార్ట్‌ ఫోన్స్‌ను తీసుకొస్తున్నాయి. ఈ నేపథ్యంలో సామ్‌సంగ్ సైతం కొత్త ఫోన్‌ను లాంచ్‌ చేసింది.

దేశంలో 5జీ సేవలు విస్తరిస్తోన్న నేపథ్యంలో స్మార్ట్‌ ఫోన్‌ దిగ్గజాలు 5జీ ఫోన్‌లను లాంచ్‌ చేస్తూ వస్తున్నాయి. కంపెనీల మధ్య నెలకొన్ని పోటీ నేపథ్యంలో తక్కువ బడ్జెట్‌లో 5జీ స్మార్ట్‌ ఫోన్స్‌ను తీసుకొస్తున్నాయి. ఈ నేపథ్యంలో సామ్‌సంగ్ సైతం కొత్త ఫోన్‌ను లాంచ్‌ చేసింది.

1 / 5
సామ్‌సంగ్‌ గ్యాలక్సీ ఎఫ్‌14 పేరుతో తీసుకొచ్చిన ఈ ఫోన్‌ శుక్రవారం భారత్‌లో లాంచ్‌ చేశారు. అయితే మొదటి సేల్‌ మాత్రం మార్చి 30వ తేదీ మధ్యాహ్నం 12 గంటల నుంచి అధికారిక వెబ్‌సైట్‌తో పాటు, ఈ కామర్స్‌ సైట్స్‌లో అందుబాటులోకి రానుంది.

సామ్‌సంగ్‌ గ్యాలక్సీ ఎఫ్‌14 పేరుతో తీసుకొచ్చిన ఈ ఫోన్‌ శుక్రవారం భారత్‌లో లాంచ్‌ చేశారు. అయితే మొదటి సేల్‌ మాత్రం మార్చి 30వ తేదీ మధ్యాహ్నం 12 గంటల నుంచి అధికారిక వెబ్‌సైట్‌తో పాటు, ఈ కామర్స్‌ సైట్స్‌లో అందుబాటులోకి రానుంది.

2 / 5
ఈ ఫోన్‌ ధర విషయానికొస్తే.. 4జీబీ ర్యామ్‌  128 జీబీ స్టోరేజ్‌ ధర రూ. 12,990 కాగా, 6జీబీ ర్యామ్‌  128 జీబీ స్టోరేజ్‌ ధర రూ. 14,990కి అందబాటులోకి రానుంది. ఫీచర్ల విషయానికొస్తే ఇందులో 6.6 ఇంచెస్‌ ఫుల్‌ హెచ్‌డీ ఐపీఎస్‌ ఎల్‌సీడీ డిస్‌ప్లేను అందించారు. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటక్షన్ ఈ ఫోన్‌ ప్రత్యేకత.

ఈ ఫోన్‌ ధర విషయానికొస్తే.. 4జీబీ ర్యామ్‌ 128 జీబీ స్టోరేజ్‌ ధర రూ. 12,990 కాగా, 6జీబీ ర్యామ్‌ 128 జీబీ స్టోరేజ్‌ ధర రూ. 14,990కి అందబాటులోకి రానుంది. ఫీచర్ల విషయానికొస్తే ఇందులో 6.6 ఇంచెస్‌ ఫుల్‌ హెచ్‌డీ ఐపీఎస్‌ ఎల్‌సీడీ డిస్‌ప్లేను అందించారు. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటక్షన్ ఈ ఫోన్‌ ప్రత్యేకత.

3 / 5
ఆండ్రాయిడ్‌ 13 వన్‌ యూఐ 5 ద్వారా పనిచేసే ఈ స్మార్ట్‌ఫోన్‌లో 5nm Exynos 1330 చిప్‌సెట్‌ను ఇచ్చారు. కెమెరా విషయానికొస్తే ఇందులో 50 మెగాపిక్సెల్‌ రెయిర్‌ కెమెరాను అందించారు.

ఆండ్రాయిడ్‌ 13 వన్‌ యూఐ 5 ద్వారా పనిచేసే ఈ స్మార్ట్‌ఫోన్‌లో 5nm Exynos 1330 చిప్‌సెట్‌ను ఇచ్చారు. కెమెరా విషయానికొస్తే ఇందులో 50 మెగాపిక్సెల్‌ రెయిర్‌ కెమెరాను అందించారు.

4 / 5
ఇక సెల్ఫీల కోసం 13 మెగాపిక్సెల్స్‌తో కూడిన ఫ్రంట్‌ కెమెరాను అందించారు. అలాగే ఈ స్మార్ట్‌ ఫోన్లో 25 వాట్స్‌ ఫాస్ట్ చార్జింగ్‌కు సపోర్ట్‌ చేసే 6,000 ఎమ్‌ఏహెచ్‌ బ్యాటరీని అందించారు.

ఇక సెల్ఫీల కోసం 13 మెగాపిక్సెల్స్‌తో కూడిన ఫ్రంట్‌ కెమెరాను అందించారు. అలాగే ఈ స్మార్ట్‌ ఫోన్లో 25 వాట్స్‌ ఫాస్ట్ చార్జింగ్‌కు సపోర్ట్‌ చేసే 6,000 ఎమ్‌ఏహెచ్‌ బ్యాటరీని అందించారు.

5 / 5
Follow Us
ఏపీలో పురుషులకు కూడా ఉచిత బస్సు సౌకర్యం.. నేటి నుంచే అమలు
ఏపీలో పురుషులకు కూడా ఉచిత బస్సు సౌకర్యం.. నేటి నుంచే అమలు
మార్చి 4న కోల్‌కతాలో కివీస్ దేనితో ఆడుతుందో తెలుసా ?
మార్చి 4న కోల్‌కతాలో కివీస్ దేనితో ఆడుతుందో తెలుసా ?
శ్రీవారి భక్తులకు ముఖ్య గమనిక.. ఎల్లుండి ఆలయం మూసివేత!
శ్రీవారి భక్తులకు ముఖ్య గమనిక.. ఎల్లుండి ఆలయం మూసివేత!
రేషన్ కార్డులపై తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్
రేషన్ కార్డులపై తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్
ఫర్హాన్ వీరవిహారం.. శ్రీలంకపై సెంచరీతో 5 ప్రపంచ రికార్డులు బద్ధలు
ఫర్హాన్ వీరవిహారం.. శ్రీలంకపై సెంచరీతో 5 ప్రపంచ రికార్డులు బద్ధలు
ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ మృతి.. ధృవీకరించిన ఆ దేశ మీడియా..
ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ మృతి.. ధృవీకరించిన ఆ దేశ మీడియా..
యుద్ద ప్రభావం.. ఒక్కసారిగా పెరిగిన గోల్డ్ రేట్లు.. ఇప్పుడు ఎంతంటే
యుద్ద ప్రభావం.. ఒక్కసారిగా పెరిగిన గోల్డ్ రేట్లు.. ఇప్పుడు ఎంతంటే
ఈడెన్‌లో ఆధిపత్యం ఎవరిది.. లెక్కలు చూస్తే ఫ్యాన్స్‌కు పండగే..!
ఈడెన్‌లో ఆధిపత్యం ఎవరిది.. లెక్కలు చూస్తే ఫ్యాన్స్‌కు పండగే..!
గౌరవం ఇచ్చేది వస్తువులు కాదు.. మనం చేసే పనులే: మనోజ్
గౌరవం ఇచ్చేది వస్తువులు కాదు.. మనం చేసే పనులే: మనోజ్
సైఫ్ బాధ్యతారాహిత్యంపై దర్శకుడు రాహుల్ రవాలి ఫైర్!
సైఫ్ బాధ్యతారాహిత్యంపై దర్శకుడు రాహుల్ రవాలి ఫైర్!