India Vs England 2021: రెండు వన్డేలకు శ్రేయస్ దూరం.. 5-6 వారాలు రెస్ట్.. ఢిల్లీ క్యాపిటల్స్కు కెప్టెన్ ఎవరు..?
ఇంగ్లాండ్తో జరుగుతున్న మూడు వన్డేల సిరీస్లో మిగిలిన రెండు మ్యాచ్లకు మిడిలార్డర్ బ్యాట్స్మన్ శ్రేయస్ అయ్యర్ దూరమయ్యే అవకాశం ఉంది. ఇప్పుడు వెంటనే రాబోయే ఐపీఎల్ 2021లో ఢిల్లీ క్యాప్టల్స్ కు కెప్టెన్ ఎవరు...?

1 / 7

2 / 7

3 / 7

4 / 7

5 / 7

6 / 7

7 / 7
Follow Us
