IND vs ENG: ఈ ఇద్దరికీ ఇదే చివరి అవకాశం..! ఫెయిల్ అయితే ఒకరు రిటైర్ అవ్వాల్సిందే..?
ఓవల్లోని చివరి టెస్ట్ మ్యాచ్లో భారత జట్టులో నాలుగు ముఖ్యమైన మార్పులు జరిగాయి. గాయపడిన రిషబ్ పంత్ స్థానంలో ధ్రువ్ జురెల్, బుమ్రా స్థానంలో ప్రసీద్ కృష్ణ, శార్దూల్ ఠాకూర్ స్థానంలో కరుణ్ నాయర్, అన్షుల్ కాంబోజ్ స్థానంలో ఆకాష్ దీప్కు అవకాశం లభించింది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
