కుంభ రాశిలో త్రిగ్రాహి రాజయోగం.. వీరికి పట్టిందల్లా బంగారమే!
మూడు గ్రహాల కలయికతో త్రిగ్రాహి రాజయోగం ఏర్పడ నుంది. కుంభ రాశిలోకి శుక్ర గ్రహం సంచారం చేయడం, ఇది వరకే అందులో రెండు గ్రహాలు సంచరిస్తూ ఉండటం వలన , మూడు గ్రహాల కలియికతో త్రిగ్రాహి రాజయోగం ఏర్పడుతుంది. దీని వలన నాలుగు రాశుల వారికి పట్టిందల్లా బంగారమే కానుందంట. ఇంతకీ ఆ రాశులు ఏవో ఇప్పుడు చూద్దాం.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
