Tirupati: 20 ఏళ్ల క్రితం కూరగాయల విరాళం ప్రారంభం.. వెంకన్న భక్తులకు అన్నప్రసాదం ఆ దాతల చలువే.
ఎస్వీ అన్నప్రసాదం ట్రస్టు ద్వారా శ్రీవారి భక్తులకు ఉచితంగా టీటీడీ అన్న ప్రసాద సేవలు అందిస్తోంది. ఇదే సమయంలో స్వామివారి అన్నప్రసాదాలను భక్తులకు అందించే అవకాశాన్ని భక్తులకు కూడా అవకాశం కల్పిస్తోంది. ఎస్వీ అన్నప్రసాదం ట్రస్టుకు బియ్యం, కూరగాయలు, అన్నప్రసాద వితరణ కోసం విరాళాలు భారీగా అందుతాయి. ఈ నేపధ్యంలో తాజాగా టీటీడీ కూరగాయల విరాళ దాతలతో సమావేశం అయింది. దాతలకు ఘన సన్మానం చేసింది.

1 / 8

2 / 8

3 / 8

4 / 8

5 / 8

6 / 8

7 / 8

8 / 8
