Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: బీరు బాటిళ్లు, విస్కీ సీసాలతో సాయిబాబాకు అభిషేకం.. ప.గో.జిల్లాలో వెరైటీ అభిషేకం..

పశ్చిమగోదావరి జిల్లా ఆచంట మండలం వేమవరంలో బీరు బాటిళ్లు, విస్కీ సీసాలతో సాయిబాబా విగ్రహానికి అభిషేకం చేశారు. ప్రత్యేక పాత్రల్లో అభిషేకం చేయకుండా అల్కహాల్ సీసాలతో చేయడం అందర్నీ అవాక్కయ్యేలా చేసింది. ఈ కొత్తరకం సంప్రదాయం ఏంటని బాబా భక్తులు మండిపడుతున్నారు.

Sanjay Kasula

|

Updated on: Jul 04, 2023 | 12:56 PM

పశ్చిమగోదావరి జిల్లా ఆచంట మండలం వేమవరంలో బీరు బాటిళ్లు, విస్కీ సీసాలతో సాయిబాబా విగ్రహానికి అభిషేకం చేశారు.

పశ్చిమగోదావరి జిల్లా ఆచంట మండలం వేమవరంలో బీరు బాటిళ్లు, విస్కీ సీసాలతో సాయిబాబా విగ్రహానికి అభిషేకం చేశారు.

1 / 6
సాయిబాబా విగ్రహ ప్రతిష్టాపన సందర్భంగా గ్రామస్థుల పూజలు చేసిన అభిషేకం వివాదంగా మారింది.

సాయిబాబా విగ్రహ ప్రతిష్టాపన సందర్భంగా గ్రామస్థుల పూజలు చేసిన అభిషేకం వివాదంగా మారింది.

2 / 6
బీరు బాటిళ్లు, విస్కీ సీసాలతో సాయిబాబాకు అభిషేకం

బీరు బాటిళ్లు, విస్కీ సీసాలతో సాయిబాబాకు అభిషేకం

3 / 6
మద్యం సీసాలో తేనే, ఇతర ద్రవ్యాలతో బాబా విగ్రహానికి అభిషేకం

మద్యం సీసాలో తేనే, ఇతర ద్రవ్యాలతో బాబా విగ్రహానికి అభిషేకం

4 / 6
లిక్కర్ బాటిళ్లతో అభిషేకం చేయడంపై భక్తుల ఆగ్రహం

లిక్కర్ బాటిళ్లతో అభిషేకం చేయడంపై భక్తుల ఆగ్రహం

5 / 6
లిక్కర్‌ సీసాలతో అభిషేకంపై భక్తులు మండిపడుతున్నారు. ఇలా చేయడం దేవుడ్ని అవమానించడమేనని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

లిక్కర్‌ సీసాలతో అభిషేకంపై భక్తులు మండిపడుతున్నారు. ఇలా చేయడం దేవుడ్ని అవమానించడమేనని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

6 / 6
Follow us