Prasadam in Temples: ఈ ఆలయాల్లోని ప్రసాదం రుచికరం.. మళ్ళీ మళ్ళీ తినలనిపించేలా ప్రసాదం దొరికే ఆలయాలు ఏమిటంటే
మన దేశంలో భగవంతునిపై విశ్వాసంతో పాటు ఆలయంలో దేవుళ్లకు సమర్పించే ప్రసాదంతో కూడా గాఢమైన అనుబంధం ఉంది. దేశంలోని కొన్ని దేవాలయాల్లో ప్రతిరోజూ వందల కిలోల ఆహారాన్ని నైవేద్యంగా సమర్పిస్తారు. భక్తులకు ఆ ఆహారాన్ని ప్రసాదంగా వడ్డిస్తారు. తిరుపతి లడ్డు, అన్నవరం ప్రసాదం, అయ్యప్ప ప్రసాదం ఇలా రకరకాల ప్రసాదాలు ప్రఖ్యాతిగాంచాయి. అయితే ఒక ఆలయంలో 56 రకాల నైవేద్యాలను సమర్పించే సంప్రదాయం ఉంది. ఆ ప్రసాదాన్ని కూడా భక్తులకు పంపిణీ చేస్తారు. ఈ దేవాలయాలంలో తయారు చేసిన ప్రసాదం చాలా రుచికరమైనది. దేవుడిపై భక్తితో పాటు ప్రసాదానికి ఫ్యాన్ గా మారతారు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
