Nandi Statue: కలియుగాంతానికి చిహ్నం ఇక్కడ నందీశ్వరుడు.. ఏటా పెరుగుతున్న నంది.. రంకె వేసిన రోజు యుగాంతమట..
భారతదేశం కర్మ సిద్ధాంతాన్ని నమ్మే భూమి. మనిషిలో అధర్మం పెరిగినప్పుడు.. న్యాయం నశించి అన్యాయానికే రోజులు వస్తే దేవుడు భూమి అవతరిస్తాడని..అప్పుడు ఈ కలియుగం అంతం అయిపోతుందని ప్రభలమైన నమ్మకం. కలియుగాంతం అయ్యే రోజులు దగ్గరకు వస్తాయి అని తెలిపేందుకు సాక్ష్యంగా మన దేశంలో అనేక దేవాలయాలున్నాయి. అందులో ఒకటి శివుని వాహనమైన నందీశ్వరుడు క్రమంగా పెరగడం.. ఈ నందికి ప్రాణం వచ్చి రంకె వేసిన రోజున కలియుగాంతం అవుతుందని కాలజ్ఞానంలో కూడ ఉంది. ఈ రోజు ఈ నందీశ్వరాలయం ఎక్కడ ఉంది తెలుసుకుందాం..

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6
