AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Independence Day 2023: ఎర్రకోటపై వరుసగా పదోసారి జెండా ఎగరవేసిన ప్రధాని మోదీ

భారతదేశం యువత దేశం. దేశ యువతపై నాకు నమ్మకం ఉంది. దేశం పురోగమిస్తోంది. రానున్న కాలంలో మరింత ముందుకు వెళ్తామని మోదీ విశ్వాసం వ్యక్తం చేశారు. దేశంతో ఇతర దేవాలతో పోలిస్తే ఎంతగానో అభివృద్ధి చెందిందని అన్నారు. మేరే ప్యారే 140 కోట్ల పరివర్జన్.. అంటూ నరేంద్ర మోదీ తన ప్రసంగాన్ని ప్రారంభించారు. మణిపూర్ అంశంపై కూడా నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. త్వరలో శాంతి నెలకొంటుంది అంటూ తెలిపారు

Subhash Goud
|

Updated on: Aug 15, 2023 | 1:13 PM

Share
భారతదేశం ఈరోజు 77వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకుంటుంది. వివిధ చోట్ల కార్యక్రమాలు నిర్వహించారు. దేశ వ్యాప్తంగా ఘనంగా ఈ వేడులకను నిర్వహించుకుంటున్నారు.

భారతదేశం ఈరోజు 77వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకుంటుంది. వివిధ చోట్ల కార్యక్రమాలు నిర్వహించారు. దేశ వ్యాప్తంగా ఘనంగా ఈ వేడులకను నిర్వహించుకుంటున్నారు.

1 / 5
దేశ రాజధాని ఢిల్లీలోని ఎర్రకోటలో జెండా ఆవిష్కరణ జరిగింది. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ త్రివర్ణ పతాకానికి వందనం చేశారు. అనంతరం దేశ ప్రజలకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ ప్రసంగం చేశారు.

దేశ రాజధాని ఢిల్లీలోని ఎర్రకోటలో జెండా ఆవిష్కరణ జరిగింది. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ త్రివర్ణ పతాకానికి వందనం చేశారు. అనంతరం దేశ ప్రజలకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ ప్రసంగం చేశారు.

2 / 5
గత పదేళ్లుగా నరేంద్ర మోదీ ఎర్రకోటపై నుంచి జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తున్నారు. నేటికీ తన ప్రసంగం ద్వారా భారతదేశ భవిష్యత్తును అన్వేషించారు. దేశ ప్రగతిపై తన ప్రసంగం ద్వారా  తెలియజేశారు మోదీ.

గత పదేళ్లుగా నరేంద్ర మోదీ ఎర్రకోటపై నుంచి జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తున్నారు. నేటికీ తన ప్రసంగం ద్వారా భారతదేశ భవిష్యత్తును అన్వేషించారు. దేశ ప్రగతిపై తన ప్రసంగం ద్వారా తెలియజేశారు మోదీ.

3 / 5
మేరే ప్యారే 140 కోట్ల పరివర్జన్.. అంటూ నరేంద్ర మోదీ తన ప్రసంగాన్ని ప్రారంభించారు. మణిపూర్ అంశంపై కూడా నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. త్వరలో శాంతి నెలకొంటుంది అంటూ తెలిపారు.

మేరే ప్యారే 140 కోట్ల పరివర్జన్.. అంటూ నరేంద్ర మోదీ తన ప్రసంగాన్ని ప్రారంభించారు. మణిపూర్ అంశంపై కూడా నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. త్వరలో శాంతి నెలకొంటుంది అంటూ తెలిపారు.

4 / 5
భారతదేశం యువత దేశం. దేశ యువతపై నాకు నమ్మకం ఉంది. దేశం పురోగమిస్తోంది. రానున్న కాలంలో మరింత ముందుకు వెళ్తామని మోదీ విశ్వాసం వ్యక్తం చేశారు. దేశంతో ఇతర దేవాలతో పోలిస్తే ఎంతగానో అభివృద్ధి చెందిందని అన్నారు.

భారతదేశం యువత దేశం. దేశ యువతపై నాకు నమ్మకం ఉంది. దేశం పురోగమిస్తోంది. రానున్న కాలంలో మరింత ముందుకు వెళ్తామని మోదీ విశ్వాసం వ్యక్తం చేశారు. దేశంతో ఇతర దేవాలతో పోలిస్తే ఎంతగానో అభివృద్ధి చెందిందని అన్నారు.

5 / 5
Follow Us
కలలో అరటి పండ్లు కనిపించడం దేనికి సంకేతమో తెలుసా?
కలలో అరటి పండ్లు కనిపించడం దేనికి సంకేతమో తెలుసా?
శని సడేసాతి ప్రభావం ఈ రాశులపై తీవ్రం.. 6 నెలలపాటు ఈ పొరపాట్లు..
శని సడేసాతి ప్రభావం ఈ రాశులపై తీవ్రం.. 6 నెలలపాటు ఈ పొరపాట్లు..
కేంద్రం ఒక కీలక నిర్ణయం.. నీతి ఆయోగ్ కొత్త బాస్‌ నియామకం
కేంద్రం ఒక కీలక నిర్ణయం.. నీతి ఆయోగ్ కొత్త బాస్‌ నియామకం
శ్రీకాంత్ హీరోగా కోర్ట్ రూమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
శ్రీకాంత్ హీరోగా కోర్ట్ రూమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
తమలపాకుపై దీపం ఇలా వెలిగిస్తే.. లక్ష్మీ కటాక్షంతో ఆర్థిక స్థిరత్వ
తమలపాకుపై దీపం ఇలా వెలిగిస్తే.. లక్ష్మీ కటాక్షంతో ఆర్థిక స్థిరత్వ
30 ఏళ్లకు పైగా ట్రెండింగ్.. ఇప్పటికీ అదే జోష్ భయ్యా..
30 ఏళ్లకు పైగా ట్రెండింగ్.. ఇప్పటికీ అదే జోష్ భయ్యా..
పోషకాల గని బ్లూబెర్రీస్..ఎక్కడ కనిపించినా వదలకుండా తినండి!
పోషకాల గని బ్లూబెర్రీస్..ఎక్కడ కనిపించినా వదలకుండా తినండి!
పక్కనే పాము.. అయినా ప్రశాంతంగా కార్టూన్లు చూస్తున్న చిన్నారి!
పక్కనే పాము.. అయినా ప్రశాంతంగా కార్టూన్లు చూస్తున్న చిన్నారి!
రాజమౌళి సినిమాల్లో ఎక్కువగా కనిపించే ఈనటుడు ఎలా చనిపోయారో తెలుసా?
రాజమౌళి సినిమాల్లో ఎక్కువగా కనిపించే ఈనటుడు ఎలా చనిపోయారో తెలుసా?
రోజంతా నీరసం, నిద్రమత్తుగా అనిపిస్తోందా? ఈ విటమిన్ల లోపమే కారణం!
రోజంతా నీరసం, నిద్రమత్తుగా అనిపిస్తోందా? ఈ విటమిన్ల లోపమే కారణం!