Independence Day 2023: ఎర్రకోటపై వరుసగా పదోసారి జెండా ఎగరవేసిన ప్రధాని మోదీ
భారతదేశం యువత దేశం. దేశ యువతపై నాకు నమ్మకం ఉంది. దేశం పురోగమిస్తోంది. రానున్న కాలంలో మరింత ముందుకు వెళ్తామని మోదీ విశ్వాసం వ్యక్తం చేశారు. దేశంతో ఇతర దేవాలతో పోలిస్తే ఎంతగానో అభివృద్ధి చెందిందని అన్నారు. మేరే ప్యారే 140 కోట్ల పరివర్జన్.. అంటూ నరేంద్ర మోదీ తన ప్రసంగాన్ని ప్రారంభించారు. మణిపూర్ అంశంపై కూడా నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. త్వరలో శాంతి నెలకొంటుంది అంటూ తెలిపారు

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
