PM Modi: వయనాడ్‌లో ప్రధాని మోదీ పర్యటన.. సీఎం విజయన్‌తో కలిసి ఏరియల్ వ్యూ.. ప్రకృతి విధ్వంసం ఫొటోలు..

|

Updated on: Aug 10, 2024 | 1:48 PM

కేరళలోని వయనాడ్‌లో ప్రకృతి బీభత్సం సృష్టించిన విషయం తెలిసిందే. ప్రకృతి విపత్తు కారణంగా దాదాపు 413 మందికిపైగా మృతి చెందగా.. మరో 200 మంది ఆచూకీ గల్లంతయ్యారు. ఈ నేపథ్యంలో ప్రధాన నరేంద్ర మోడీ శనివారం వయనాడ్‌లో పర్యటించారు.

కేరళలోని వయనాడ్‌లో ప్రకృతి బీభత్సం సృష్టించిన విషయం తెలిసిందే. ప్రకృతి విపత్తు కారణంగా దాదాపు 413 మందికిపైగా మృతి చెందగా.. మరో 200 మంది ఆచూకీ గల్లంతయ్యారు. ఈ నేపథ్యంలో ప్రధాన నరేంద్ర మోడీ శనివారం వయనాడ్‌లో పర్యటించారు.

1 / 5
సహాయ, పునరావాస చర్యలను సమీక్షించేందుకు మోడీ హెలికాప్టర్‌లో కేరళ సీఎం పిన‌ర‌యి విజ‌య‌న్‌తో కలిసి ఏరియల్‌ సర్వే నిర్వహించారు.

సహాయ, పునరావాస చర్యలను సమీక్షించేందుకు మోడీ హెలికాప్టర్‌లో కేరళ సీఎం పిన‌ర‌యి విజ‌య‌న్‌తో కలిసి ఏరియల్‌ సర్వే నిర్వహించారు.

2 / 5
వయనాడ్‌లో కొండచరియలు విరిగిపడిన ప్రాంతంలో ఏరియల్ సర్వే నిర్వహించారు ప్రధాని మోడీ.

వయనాడ్‌లో కొండచరియలు విరిగిపడిన ప్రాంతంలో ఏరియల్ సర్వే నిర్వహించారు ప్రధాని మోడీ.

3 / 5
వయనాడ్‌లో వరద ప్రభావిత ప్రాంతాలు, కొండచరియలు విరిగిపడిన ప్రాంతాలను ప్రధాని పరిశీలించారు.

వయనాడ్‌లో వరద ప్రభావిత ప్రాంతాలు, కొండచరియలు విరిగిపడిన ప్రాంతాలను ప్రధాని పరిశీలించారు.

4 / 5
ఏరియల్‌ సర్వేలో ఇరువజింజి పూజ (నది) ముండక్కై, చూరల్‌మల ప్రాంతాలను కూడా మోడీ పరిశీలించారు.

ఏరియల్‌ సర్వేలో ఇరువజింజి పూజ (నది) ముండక్కై, చూరల్‌మల ప్రాంతాలను కూడా మోడీ పరిశీలించారు.

5 / 5
Follow us