Okra Water For Diabetes: షుగర్ పేషెంట్లకు అమృత జలం.. ఉదయాన్నే పరగడుపున ఈ నీటిని తాగితే చాలు
రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుకోవడం చాలా ముఖ్యం. లేదంటే కిడ్నీలు, కళ్ళు, నరాలు దెబ్బతిన్నాయి. మధుమేహం శరీరంలో వేళ్లూనుకుపోయిందంటే అది అంత తేలిగ్గా వదలదు. అందుకే మధుమేహం నియంత్రణకు నిత్యం మందులు వాడాలి. దానితో పాటు పచ్చి కూరగాయలు తినడం కూడా చాలా ముఖ్యం. రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచేందుకు బెండకాయలు నానబెట్టిన నీరు ఎంతగానో ఉపయోగపడుతుందని..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
