Telangana: తెలంగాణకు కేంద్రం మరో గుడ్న్యూస్.. నమో భారత్ రాపిడ్ రైలు.. ఈ రూట్లోనే ప్రయాణం
కేంద్ర ప్రభుత్వం హైదరాబాద్-వరంగల్ మధ్య నమో భారత్ ర్యాపిడ్ స్పీడ్ కారిడార్ను నిర్మించనుంది. ఇందులో భాగంగా నమో భారత్ ర్యాపిడ్ రైళ్లను ప్రవేశపెట్టనుంది. దీని వల్ల హైదరాబాద్-వరంగల్ మధ్య ప్రయాణ సమయం తగ్గనుంది. అలాగే వివిధ ప్రాంతాల మధ్య వీటిని అందుబాటులోకి తీసుకురానున్నారు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
