నల్గొండ జిల్లా వాసులకు గుడ్న్యూస్.. మాడ్రన్ లుక్తో రైల్వే స్టేషన్ పునర్నిర్మాణం.. ఇదిగో ఫోటోలు!
నల్గొండ ప్రజలకు కేంద్ర ప్రభుత్వం అదిరిపోయే శుభవార్త చెప్పింది. అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్లో భాగంగా చేపట్టిన నల్గొండ రైల్వే స్టేషన్ పునర్నిర్మాణ పనులు పూర్తి దశకు చేరుకున్నాయని.. త్వరలోనే ఈ స్టేషన్ను ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకురాబోతున్నట్టు తెలిపింది. రూ.17 కోట్ల వ్యయంతో ఈ స్టేషన్ను అత్యంత సుందరంగా తీర్చిదిద్దుతున్నట్టు తెలిపింది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
