శివభక్తులకు గుడ్ న్యూస్.. మళ్లీ తెరుచుకున్న భీమాశంకర్ జ్యోతిర్లింగ క్షేత్రం!
మహారాష్ట్రలో మహదేవుడి దర్శనం మళ్లీ మొదలైంది. నెలల తరబడి ఎదురుచూస్తున్న శివభక్తుల నిరీక్షణకు తెరపడింది. పుణే సమీపంలోని ప్రసిద్ధ భీమాశంకర్ జ్యోతిర్లింగ క్షేత్రం మళ్లీ తెరుచుకుంది. గత 5నెలలుగా మూతబడిన ఈ ఆలయం ఇప్పుడు మళ్లీ భక్తులకు దర్శనం కోసం అందుబాటులోకి వచ్చేసింది.సహ్యాద్రి పర్వత శ్రేణుల్లో ప్రకృతి సోయగాల నడుమ విలసిల్లుతున్న ఈ శివక్షేత్రం. ఇవాళ్టి నుంచి భక్తులకు పునఃదర్శన భాగ్యం కలిగిస్తోంది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
