రాముడు మెచ్చిన పండు ఇది..! దీని ఆకులతో చేసిన టీ తాగితే, ప్రాణాంతక వ్యాధులు పరార్..
ఆయుర్వేదంలో అల్ల నేరేడు పండును అపర సంజీవనిగా పిలుస్తారు. ఈ పండులో విటమిన్ ఏ, సీ పుష్కలంగా ఉంటాయి. నేరేడు పండు మాత్రమే కాక ఆకులు, గింజలు, చెట్లు బెరడు సైతం అనేక ఔషధ తయారీలో వాడుతారు. జ్ఞాపకశక్తి మెరుగు పరచుకోవాలంటే నేరేడు పండు తినమని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. మధుమేహం, నోటిపూత, చిగుళ్ళ వ్యాధులు, దంతక్షయం, మూత్రంలో మంట తదితర సమస్యలకు నేరేడు పండ్లు చక్కని ఔషధంగా పనిచేస్తాయి.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
