AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ford India: ఫోర్డ్‌ ఇండియా కీలక నిర్ణయం.. భారత్‌లో ఎలక్ట్రిక్‌ కార్ల ఉత్పత్తికి గుడ్‌బై

Ford India: ఇండియాలో శాశ్వతంగా వైదొలగాలని అమెరికా కార్ల తయారీ కంపెనీ ఫోర్డ్‌ నిర్ణయించుకుంది. గతంలో భారత్‌లో కార్ల ఉత్పత్తి నిలిపివేయాలని నిర్ణయించినా.. విద్యుత్‌ వాహనాల తయారీకి..

Subhash Goud
|

Updated on: May 12, 2022 | 9:43 PM

Share
Ford India: ఇండియాలో శాశ్వతంగా వైదొలగాలని అమెరికా కార్ల తయారీ కంపెనీ ఫోర్డ్‌ నిర్ణయించుకుంది. గతంలో భారత్‌లో కార్ల ఉత్పత్తి నిలిపివేయాలని నిర్ణయించినా.. విద్యుత్‌ వాహనాల తయారీకి ప్రణాళిక రూపొందించామని, ప‌ర్ఫార్మెన్స్ లింక్డ్ ఇన్సెంటివ్ (PLI) స్కీం కింద అనుమ‌తించాల‌ని కేంద్రానికి ద‌ర‌ఖాస్తు చేసుకుంది.

Ford India: ఇండియాలో శాశ్వతంగా వైదొలగాలని అమెరికా కార్ల తయారీ కంపెనీ ఫోర్డ్‌ నిర్ణయించుకుంది. గతంలో భారత్‌లో కార్ల ఉత్పత్తి నిలిపివేయాలని నిర్ణయించినా.. విద్యుత్‌ వాహనాల తయారీకి ప్రణాళిక రూపొందించామని, ప‌ర్ఫార్మెన్స్ లింక్డ్ ఇన్సెంటివ్ (PLI) స్కీం కింద అనుమ‌తించాల‌ని కేంద్రానికి ద‌ర‌ఖాస్తు చేసుకుంది.

1 / 4
కేంద్ర ప్రభుత్వం కూడా పీఎల్ఐ అప్లికేష‌న్‌కు ఆమోదం తెలుప‌డంతో ఫోర్డ్ తిరిగి దేశంలో కార్ల ఉత్పత్తిని కొనసాగిస్తుందని అంతా భావించారు. కానీ ఇండియాలో ఎలక్ట్రిక్‌ కార్ల తయారీని ఉపసంహరించుకున్నట్లు గురువారం ప్రకటించింది. ఈ పీఎల్‌ఐ స్కీమ్‌ కింద ఎటువంటి పెట్టుబడులు పెట్టే ఆలోచన లేదని స్పష్టం చేస్తూ ప్రభుత్వానికి సమాచారం అందించింది.

కేంద్ర ప్రభుత్వం కూడా పీఎల్ఐ అప్లికేష‌న్‌కు ఆమోదం తెలుప‌డంతో ఫోర్డ్ తిరిగి దేశంలో కార్ల ఉత్పత్తిని కొనసాగిస్తుందని అంతా భావించారు. కానీ ఇండియాలో ఎలక్ట్రిక్‌ కార్ల తయారీని ఉపసంహరించుకున్నట్లు గురువారం ప్రకటించింది. ఈ పీఎల్‌ఐ స్కీమ్‌ కింద ఎటువంటి పెట్టుబడులు పెట్టే ఆలోచన లేదని స్పష్టం చేస్తూ ప్రభుత్వానికి సమాచారం అందించింది.

2 / 4
త‌మ పీఎల్ఐ ప్రతిపాద‌న‌కు ఆమోదం తెలిపినందుకు ప్రభుత్వానికి ధ‌న్యవాదాలు తెలిపింది. ఇంత‌కుముందు త‌మ వ్యాపార ప్రణాళిక‌ల‌ను పున‌ర్వ్యవ‌స్థీక‌రిస్తున్నట్లు పేర్కొంది. కాగా, ఫోర్డ్‌ ఇండియాతో పాటు 20 ఇతర ఆటోమొబైల్‌ కంపెనీలు పీఎల్‌ఐ స్కీమ్‌ కింద ఎంపికయ్యాయి.

త‌మ పీఎల్ఐ ప్రతిపాద‌న‌కు ఆమోదం తెలిపినందుకు ప్రభుత్వానికి ధ‌న్యవాదాలు తెలిపింది. ఇంత‌కుముందు త‌మ వ్యాపార ప్రణాళిక‌ల‌ను పున‌ర్వ్యవ‌స్థీక‌రిస్తున్నట్లు పేర్కొంది. కాగా, ఫోర్డ్‌ ఇండియాతో పాటు 20 ఇతర ఆటోమొబైల్‌ కంపెనీలు పీఎల్‌ఐ స్కీమ్‌ కింద ఎంపికయ్యాయి.

3 / 4
ఈ స్కీమ్‌ కింద కేంద్రం సదరు ఆటోమొబైల్‌ కంపెనీలకు రూ.45,016 కోట్లు చెల్లించనుంది.భార‌త్‌లో ఎల‌క్ట్రిక్ వాహ‌నాల ఉత్పత్తిని ప్రోత్సహించ‌డానికి ఆటోమేక‌ర్లను ఆక‌ర్షించేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ పీఎల్ఐ స్కీం తీసుకొచ్చింది.

ఈ స్కీమ్‌ కింద కేంద్రం సదరు ఆటోమొబైల్‌ కంపెనీలకు రూ.45,016 కోట్లు చెల్లించనుంది.భార‌త్‌లో ఎల‌క్ట్రిక్ వాహ‌నాల ఉత్పత్తిని ప్రోత్సహించ‌డానికి ఆటోమేక‌ర్లను ఆక‌ర్షించేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ పీఎల్ఐ స్కీం తీసుకొచ్చింది.

4 / 4
Follow Us
ఏనుగుల దినోత్సవం.. ఇంత తెలివైనవా? అచ్చం మనుషుల్లానే చేస్తాయా
ఏనుగుల దినోత్సవం.. ఇంత తెలివైనవా? అచ్చం మనుషుల్లానే చేస్తాయా
దేవుడి ముందు ప్రార్థిస్తున్నప్పుడు చెడు ఆలోచనలు ఎందుకు వస్తాయి?..
దేవుడి ముందు ప్రార్థిస్తున్నప్పుడు చెడు ఆలోచనలు ఎందుకు వస్తాయి?..
ఏయిర్‌ పోర్టులో అనుమానంగా కనిపించిన ప్రయాణికుడు.. ఆపి చెక్‌ చేయగా
ఏయిర్‌ పోర్టులో అనుమానంగా కనిపించిన ప్రయాణికుడు.. ఆపి చెక్‌ చేయగా
ఏం..పిచ్చిపిచ్చిగా ఉందా?.. ట్రంప్ ఆంక్షలపై ఇరాన్ ఫైర్! తగ్గేదే లే
ఏం..పిచ్చిపిచ్చిగా ఉందా?.. ట్రంప్ ఆంక్షలపై ఇరాన్ ఫైర్! తగ్గేదే లే
2026లో భారత్‌లో అత్యధిక జీతాలు అందించే టాప్ 10 ఉద్యోగాలు..
2026లో భారత్‌లో అత్యధిక జీతాలు అందించే టాప్ 10 ఉద్యోగాలు..
కాలు మీద కాలు వేసుకుని కూర్చుంటుంది..
కాలు మీద కాలు వేసుకుని కూర్చుంటుంది..
సామాన్యులకు రైల్వేశాఖ బిగ్ రిలీఫ్..
సామాన్యులకు రైల్వేశాఖ బిగ్ రిలీఫ్..
16 సోమవారాల వ్రతానికి శ్రావణ మాసమే ఎందుకు ప్రత్యేకం? దీని వెనుక..
16 సోమవారాల వ్రతానికి శ్రావణ మాసమే ఎందుకు ప్రత్యేకం? దీని వెనుక..
తెలంగాణ తరహాలో స్టైఫండ్ ఇవ్వాలని జూనియర్ డాక్టర్ల డిమాండ్
తెలంగాణ తరహాలో స్టైఫండ్ ఇవ్వాలని జూనియర్ డాక్టర్ల డిమాండ్
కేబీఆర్ పార్క్ చుట్టూ ఫ్లైఓవర్లు.. మారనున్న రూపురేఖలు..
కేబీఆర్ పార్క్ చుట్టూ ఫ్లైఓవర్లు.. మారనున్న రూపురేఖలు..