పెరుగులో ఈ పదార్థాన్ని కలిపి రాసుకుంటే పసుపు పళ్లు ముత్యాల్లా మెరుస్తాయి..!
ముత్యాల లాంటి తెల్లటి దంతాలు కావాలని ఎవరికుండదు? అవి నోటి ఆరోగ్యానికి సంకేతమే కాకుండా మనకి సౌందర్యాన్ని కూడా అందిస్తాయి. కానీ, తెల్లగా మెరిసే పళ్లపై పట్టిన పసుపు పొర క్రమంగా పేరుకుపోతుంది. ఈ పసుపు దంతాల కారణంగా ప్రజలు నవ్వడానికి సిగ్గుపడతారు. కొంతమంది రోజుకు రెండు సార్లు పళ్ళు తోముకున్నా పళ్ళ పసుపు రంగు పోదు. అందుకే ఈ హోం రెమెడీస్ ప్రయత్నించండి.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
