విరాట్ ఫ్యాన్స్కి శుభవార్త.. లెజెండ్కే సూటి పెట్టిన రన్ మెషిన్
బోర్డర్-గవాస్కర్ టెస్టు సిరీస్లో 4వ మ్యాచ్ డిసెంబర్ 26 నుంచి ప్రారంభం కానుంది. ఈ సిరీస్ ద్వారా విరాట్ కోహ్లీ సరికొత్త రికార్డును సాధించబోతున్నాడు. ఈ రికార్డుకు 134 పరుగులు మాత్రమే విరాట్ చేయాల్సి ఉంది.రెండు ఇన్నింగ్స్ల్లో కోహ్లి బ్యాట్తో సెంచరీ సాధిస్తే సరికొత్త రికార్డు క్రియేట్ అవుతుంది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
