AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

విరాట్ ఫ్యాన్స్‌కి శుభవార్త.. లెజెండ్‌కే సూటి పెట్టిన రన్ మెషిన్

బోర్డర్-గవాస్కర్ టెస్టు సిరీస్‌లో 4వ మ్యాచ్ డిసెంబర్ 26 నుంచి ప్రారంభం కానుంది. ఈ సిరీస్ ద్వారా విరాట్ కోహ్లీ సరికొత్త రికార్డును సాధించబోతున్నాడు. ఈ రికార్డుకు 134 పరుగులు మాత్రమే విరాట్ చేయాల్సి ఉంది.రెండు ఇన్నింగ్స్‌ల్లో కోహ్లి బ్యాట్‌తో సెంచరీ సాధిస్తే సరికొత్త రికార్డు క్రియేట్ అవుతుంది.

Velpula Bharath Rao
|

Updated on: Dec 25, 2024 | 7:55 PM

Share
భారత్-ఆస్ట్రేలియా మధ్య గురువారం నుంచి 4వ టెస్టు మ్యాచ్ ప్రారంభం కానుంది. మెల్ బోర్న్‌లోని ఎంసీజీ మైదానంలో జరిగే ఈ మ్యాచ్ ద్వారా విరాట్ కోహ్లీ సరికొత్త రికార్డును స్పష్టించబోతున్నాడు. అది కూడా మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ రికార్డును బద్దలు కొట్టబోతున్నాడు.

భారత్-ఆస్ట్రేలియా మధ్య గురువారం నుంచి 4వ టెస్టు మ్యాచ్ ప్రారంభం కానుంది. మెల్ బోర్న్‌లోని ఎంసీజీ మైదానంలో జరిగే ఈ మ్యాచ్ ద్వారా విరాట్ కోహ్లీ సరికొత్త రికార్డును స్పష్టించబోతున్నాడు. అది కూడా మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ రికార్డును బద్దలు కొట్టబోతున్నాడు.

1 / 5
మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్‌లో అత్యధిక పరుగులు చేసిన భారత బ్యాట్స్‌మెన్ జాబితాలో మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ అగ్రస్థానంలో ఉన్నాడు. ఈ మైదానంలో 10 ఇన్నింగ్స్‌లు ఆడిన సచిన్ టెండూల్కర్ మొత్తం 449 పరుగులు చేశాడు.

మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్‌లో అత్యధిక పరుగులు చేసిన భారత బ్యాట్స్‌మెన్ జాబితాలో మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ అగ్రస్థానంలో ఉన్నాడు. ఈ మైదానంలో 10 ఇన్నింగ్స్‌లు ఆడిన సచిన్ టెండూల్కర్ మొత్తం 449 పరుగులు చేశాడు.

2 / 5
అలాగే ఈ జాబితాలో అజింక్యా రహానే రెండో స్థానంలో ఉన్నాడు. మెల్‌బోర్న్ మైదానంలో రహానే 6 ఇన్నింగ్స్‌ల్లో 369 పరుగులు చేశాడు. దీంతో ఎంసీజీ యార్డ్‌లో అత్యధిక పరుగులు చేసిన 2వ భారత ఆటగాడిగా నిలిచాడు.

అలాగే ఈ జాబితాలో అజింక్యా రహానే రెండో స్థానంలో ఉన్నాడు. మెల్‌బోర్న్ మైదానంలో రహానే 6 ఇన్నింగ్స్‌ల్లో 369 పరుగులు చేశాడు. దీంతో ఎంసీజీ యార్డ్‌లో అత్యధిక పరుగులు చేసిన 2వ భారత ఆటగాడిగా నిలిచాడు.

3 / 5
అలాగే ఈ జాబితాలో అజింక్యా రహానే రెండో స్థానంలో ఉన్నాడు. మెల్‌బోర్న్ మైదానంలో రహానే 6 ఇన్నింగ్స్‌ల్లో 369 పరుగులు చేశాడు. దీంతో ఎంసీజీ యార్డ్‌లో అత్యధిక పరుగులు చేసిన 2వ భారత ఆటగాడిగా నిలిచాడు.

అలాగే ఈ జాబితాలో అజింక్యా రహానే రెండో స్థానంలో ఉన్నాడు. మెల్‌బోర్న్ మైదానంలో రహానే 6 ఇన్నింగ్స్‌ల్లో 369 పరుగులు చేశాడు. దీంతో ఎంసీజీ యార్డ్‌లో అత్యధిక పరుగులు చేసిన 2వ భారత ఆటగాడిగా నిలిచాడు.

4 / 5
ప్రస్తుతం 316 పరుగులతో మూడో స్థానంలో కొనసాగుతున్న విరాట్ కోహ్లీ.. ఆస్ట్రేలియాతో జరుగుతున్న 4వ టెస్టులో 134 పరుగులు చేస్తే అగ్రస్థానానికి చేరుకోవచ్చు. దీంతో మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్‌లో అత్యధిక పరుగులు చేసిన భారత బ్యాట్స్‌మెన్‌గా రికార్డులకెక్కవచ్చు.

ప్రస్తుతం 316 పరుగులతో మూడో స్థానంలో కొనసాగుతున్న విరాట్ కోహ్లీ.. ఆస్ట్రేలియాతో జరుగుతున్న 4వ టెస్టులో 134 పరుగులు చేస్తే అగ్రస్థానానికి చేరుకోవచ్చు. దీంతో మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్‌లో అత్యధిక పరుగులు చేసిన భారత బ్యాట్స్‌మెన్‌గా రికార్డులకెక్కవచ్చు.

5 / 5
Follow Us
యాపిల్‌ ఫోన్‌ మినీ సిరీస్‌పై షాకింగ్ నిర్ణయం
యాపిల్‌ ఫోన్‌ మినీ సిరీస్‌పై షాకింగ్ నిర్ణయం
8 గంటలు నిద్రపోయినా ఉదయాన్నే అలసటగా ఉంటుందా? కారణం ఇదే..!
8 గంటలు నిద్రపోయినా ఉదయాన్నే అలసటగా ఉంటుందా? కారణం ఇదే..!
హైసెన్స్‌ ఏ10, ఏ10 అల్ట్రా ఫోన్‌ డిస్‌ప్లే గురించి తెలుసా
హైసెన్స్‌ ఏ10, ఏ10 అల్ట్రా ఫోన్‌ డిస్‌ప్లే గురించి తెలుసా
పిల్లల నుండి పెద్దల వరకు ఇష్టపడే హెల్తీ ఫ్రూట్ కస్టర్డ్ సలాడ్
పిల్లల నుండి పెద్దల వరకు ఇష్టపడే హెల్తీ ఫ్రూట్ కస్టర్డ్ సలాడ్
కేవలం సినిమా స్నాక్ మాత్రమే కాదు.. పాప్‌కార్న్‌తో ఈ లాభాలు తెల్సా
కేవలం సినిమా స్నాక్ మాత్రమే కాదు.. పాప్‌కార్న్‌తో ఈ లాభాలు తెల్సా
ఎలుక తోక ఎందుకు పొడవు ఉంటుంది? దీంతో ఏమైనా ఉపయోగం ఉంటుందా?
ఎలుక తోక ఎందుకు పొడవు ఉంటుంది? దీంతో ఏమైనా ఉపయోగం ఉంటుందా?
నోట్లో వేస్తే కరిగిపోయేలా డబల్ కా మీఠా.. పక్కా కొలతలతో ఇలా చేయండి
నోట్లో వేస్తే కరిగిపోయేలా డబల్ కా మీఠా.. పక్కా కొలతలతో ఇలా చేయండి
ఒక వ్యక్తి పేరుపై రెండు గ్యాస్ కనెక్షన్లు తీసుకోవచ్చా..?
ఒక వ్యక్తి పేరుపై రెండు గ్యాస్ కనెక్షన్లు తీసుకోవచ్చా..?
ఈ యాప్స్‌ ఉంటే గూగుల్ మ్యాప్స్ అక్కర్లేదు
ఈ యాప్స్‌ ఉంటే గూగుల్ మ్యాప్స్ అక్కర్లేదు
జబర్దస్త్‌లోకి ఆ స్టార్ కమెడియన్ల రీఎంట్రీ.. రష్మీ ఎమోషనల్
జబర్దస్త్‌లోకి ఆ స్టార్ కమెడియన్ల రీఎంట్రీ.. రష్మీ ఎమోషనల్