49 సిక్సర్లు, 49 ఫోర్లు.. 655 పరుగులతో లెక్కలు తేల్చసిన ఐపీఎల్ సెన్సేషన్.. కట్చేస్తే..
Sher-E-Punjab T20 League 2026: షేర్ ఏ పంజాబ్ టీ20 లీగ్ 2026లో అమృత్సర్ సుర్మా జట్టు లుధియానా లయన్స్ను ఓడించింది. అయితే, ఈ టోర్నమెంట్లో ఐపీఎల్ సెన్సేషన్ నమన్ ధీర్ అత్యధిక పరుగులతో తోపు ప్లేయర్గా నిలిచాడు. మొత్తంగా 655 పరుగులతో బౌలర్ల భరతం పట్టాడు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
