IPL 2025: నలుగురికే ఛాన్స్ అంటోన్న బీసీసీఐ.. 8మంది కావాలంటోన్న ఫ్రాంచైజీలు.. రిటెన్షన్పై ఢిష్యూం, ఢిష్యూం..
IPL 2025: ఐపీఎల్ 2025 కంటే ముందు మెగా వేలం నిర్వహించనున్నారు. ఈ వేలానికి ముందు ప్రతి ఫ్రాంచైజీ కొంత మంది ఆటగాళ్లను మాత్రమే ఉంచుకోవాలి. మిగిలిన వారందరినీ విడుదల చేయాల్సి ఉంటుంది. అయితే, ఇప్పుడు ఈ నిబంధనను మార్చాలంటూ కొన్ని ఫ్రాంచైజీలు బీసీసీఐకి వినతిపత్రం సమర్పించాయి.

1 / 10

2 / 10

3 / 10

4 / 10

5 / 10

6 / 10

7 / 10

8 / 10

9 / 10

10 / 10
