IPL 2024: వామ్మో.. ఇదేం సిక్సుల ఊచకోత.. ఉప్పల్లో సరికొత్త రికార్డ్.. ఐపీఎల్ చరిత్రలోనే తొలిసారి
IPL 2024: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 8వ మ్యాచ్లో సన్రైజర్స్ హైదరాబాద్ నిర్దేశించిన 278 పరుగుల కఠినమైన లక్ష్యాన్ని ఛేదించలేకపోయిన ముంబై ఇండియన్స్ 20 ఓవర్లలో 246 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీంతో 31 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. అయితే, ఈ మ్యాచ్లో ఎన్నో రికార్డులు బద్దలయ్యాయి. సరికొత్త రికార్డులు నమోదయ్యాయి.
Most Read Stories