IND vs AUS: 75 ఏళ్ల స్నేహానికి గుర్తుగా.. నరేంద్ర మోడీ క్రికెట్ స్టేడియంలో సందడి చేసిన భారత్, ఆస్ట్రేలియా ప్రధానులు
భారత్ - ఆసీస్ దేశాల మధ్య 75 ఏళ్ల స్నేహానికి గుర్తుగా నాలుగో టెస్టు మ్యాచ్కు ప్రధానులు నరేంద్ర మోడీ, ఆంథోనీ హాజరయ్యారు. ఈ సందర్భంగా నరేంద్ర మోదీ స్టేడియంలోని విశేషాలను మోడీ, ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీకి రవిశాస్త్రి వివరించి చెప్పారు.
Most Read Stories