Tollywood News: బాలీవుడ్ లోకి రానా.. మనసులో మాట చెప్పేసిన రకుల్
విశ్వక్సేన్ హీరోగా నటించిన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా ఓటీటీ విడుదల తేదీ ఖరారైంది. నెట్ఫ్లిక్స్ లో ఈనెల 14 నుంచి స్ట్రీమింగ్ కానుంది. చరిత్రలో నిలిచిపోవడానికి లంకల రత్నం వస్తున్నాడు అంటూ ప్రకటించారు. లంకల రత్నాకర్గా విశ్వక్సేన్, రత్నమాలగా అంజలి, బుజ్జి పాత్రలో నేహాశెట్టి మెప్పించిన చిత్రం గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి. ఆడిషన్ని అమ్మకి డెడికేట్ చేశాడు. మరి జడ్జెస్ని ఇంప్రెస్ చేసి గోల్డెన్ టిక్కెట్ గెలుస్తాడా? మీరు ఏం అనుకుంటున్నారు? అంటూ తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ త్రీ స్కంద ఆడిషన్ ప్రోమోని విడుదల చేశారు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
