AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మొదటి రోజు థియేటర్‌లో ఎవ్వరూ లేరు.. కట్ చేస్తే 150 రోజులు ఆడిన సినిమా..

తెలుగు సినిమా పరిశ్రమలో కొన్ని చిత్రాల విజయం కేవలం నటీనటులు లేదా దర్శకుల క్రేజ్‌పైనే కాకుండా, కథ మరియు మౌత్ పబ్లిసిటీపై ఆధారపడి ఉంటుంది. అలాంటి చిత్రాలలో ఒకటి మనసంతా నువ్వే. ఈ సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు..

Rajeev Rayala
|

Updated on: May 13, 2026 | 9:52 PM

Share
తెలుగు సినిమా పరిశ్రమలో కొన్ని చిత్రాల విజయం కేవలం నటీనటులు లేదా దర్శకుల క్రేజ్‌పైనే కాకుండా, కథ మరియు మౌత్ పబ్లిసిటీపై ఆధారపడి ఉంటుంది. అలాంటి చిత్రాలలో ఒకటి మనసంతా నువ్వే. ఈ చిత్రం విడుదలైనప్పుడు, చిత్రం మరియు నువ్వు నేను వంటి విజయవంతమైన చిత్రాల కాంబినేషన్ ఉన్నప్పటికీ, తొలి రోజు ఉదయం షోకు కేవలం 40% ఓపెనింగ్ మాత్రమే లభించిందని నిర్మాత ఏంఎస్ రాజు. 

తెలుగు సినిమా పరిశ్రమలో కొన్ని చిత్రాల విజయం కేవలం నటీనటులు లేదా దర్శకుల క్రేజ్‌పైనే కాకుండా, కథ మరియు మౌత్ పబ్లిసిటీపై ఆధారపడి ఉంటుంది. అలాంటి చిత్రాలలో ఒకటి మనసంతా నువ్వే. ఈ చిత్రం విడుదలైనప్పుడు, చిత్రం మరియు నువ్వు నేను వంటి విజయవంతమైన చిత్రాల కాంబినేషన్ ఉన్నప్పటికీ, తొలి రోజు ఉదయం షోకు కేవలం 40% ఓపెనింగ్ మాత్రమే లభించిందని నిర్మాత ఏంఎస్ రాజు. 

1 / 5
పాటలు పెద్ద హిట్ అయినప్పటికీ ఈ పరిస్థితి ఆశ్చర్యం కలిగించిందని తెలిపారు.  అయితే, మ్యాట్నీ సమయానికి పరిస్థితి పూర్తిగా మారిపోయిందని. ఉదయం షో చూసిన ప్రేక్షకుల నుండి "సినిమా బాగుంది" అనే ఫోన్ కాల్స్ వరుసగా రావడం మొదలుపెట్టాయి. హైదరాబాద్‌లోని ఓడియన్ థియేటర్ నుండి సుదర్శన్ థియేటర్ వరకు క్యూలు వెలిశాయి. కేవలం రెండు గంటల్లో సినిమా వైల్డ్‌ఫైర్ లాగా వ్యాపించి, ప్రతి సెంటర్‌లో కలెక్షన్లు పెరిగాయి.

పాటలు పెద్ద హిట్ అయినప్పటికీ ఈ పరిస్థితి ఆశ్చర్యం కలిగించిందని తెలిపారు.  అయితే, మ్యాట్నీ సమయానికి పరిస్థితి పూర్తిగా మారిపోయిందని. ఉదయం షో చూసిన ప్రేక్షకుల నుండి "సినిమా బాగుంది" అనే ఫోన్ కాల్స్ వరుసగా రావడం మొదలుపెట్టాయి. హైదరాబాద్‌లోని ఓడియన్ థియేటర్ నుండి సుదర్శన్ థియేటర్ వరకు క్యూలు వెలిశాయి. కేవలం రెండు గంటల్లో సినిమా వైల్డ్‌ఫైర్ లాగా వ్యాపించి, ప్రతి సెంటర్‌లో కలెక్షన్లు పెరిగాయి.

2 / 5
ఆ రోజుల్లో ప్రస్తుత డిజిటల్ కమ్యూనికేషన్ సౌకర్యాలు లేకపోయినా, ఫోన్ ద్వారా వచ్చిన మౌత్ పబ్లిసిటీ అద్భుతాలు చేసిందని ఏంఎస్ రాజు తెలిపారు. ఈ చిత్రం చివరికి 150 రోజులు విజయవంతంగా ప్రదర్శించబడింది, ఒక సినిమా ఆడటానికి కుదరడం ఎంత ముఖ్యమో నిరూపించింది. దర్శకుడు తన కెరీర్‌లో ఎదుర్కొన్న మరొక ముఖ్యమైన అనుభవం దేవి పుత్రుడు సినిమా నిర్మాణ సమయంలో జరిగిందని తెలిపారు.

ఆ రోజుల్లో ప్రస్తుత డిజిటల్ కమ్యూనికేషన్ సౌకర్యాలు లేకపోయినా, ఫోన్ ద్వారా వచ్చిన మౌత్ పబ్లిసిటీ అద్భుతాలు చేసిందని ఏంఎస్ రాజు తెలిపారు. ఈ చిత్రం చివరికి 150 రోజులు విజయవంతంగా ప్రదర్శించబడింది, ఒక సినిమా ఆడటానికి కుదరడం ఎంత ముఖ్యమో నిరూపించింది. దర్శకుడు తన కెరీర్‌లో ఎదుర్కొన్న మరొక ముఖ్యమైన అనుభవం దేవి పుత్రుడు సినిమా నిర్మాణ సమయంలో జరిగిందని తెలిపారు.

3 / 5
వెంకటేష్ కథ పూర్తిగా వినకుండానే ఓకే చేసిన ఈ సినిమాకు చివరి అరగంట సరిగా కుదరలేదని దర్శకుడు పేర్కొన్నారు. కోడి రామకృష్ణ వంటి బిజీయెస్ట్ దర్శకులతో పనిచేసేటప్పుడు, షూటింగ్ జరుగుతున్న కొలది సన్నివేశాలను అల్లుకుంటూ వెళ్లే శైలి వల్ల కొన్నిసార్లు ఇలాంటి సవాళ్లు వస్తాయని వివరించారు.

వెంకటేష్ కథ పూర్తిగా వినకుండానే ఓకే చేసిన ఈ సినిమాకు చివరి అరగంట సరిగా కుదరలేదని దర్శకుడు పేర్కొన్నారు. కోడి రామకృష్ణ వంటి బిజీయెస్ట్ దర్శకులతో పనిచేసేటప్పుడు, షూటింగ్ జరుగుతున్న కొలది సన్నివేశాలను అల్లుకుంటూ వెళ్లే శైలి వల్ల కొన్నిసార్లు ఇలాంటి సవాళ్లు వస్తాయని వివరించారు.

4 / 5
సంక్రాంతికి విడుదల చేయాలనే ఒత్తిడి వల్ల చిన్న చిన్న అడ్జస్ట్‌మెంట్లు చేయకుండానే హడావుడిగా సినిమాను విడుదల చేయాల్సి వచ్చిందని సెన్సార్ ఆఫీసర్ కూడా సూచించినట్లు తెలిపారు ఎమ్ఎస్ రాజు. దేవి పుత్రుడు అనుభవం నుండి నేర్చుకున్న పాఠాలను  తన తదుపరి చిత్రం నువ్వు వస్తానంటే నేను వద్దంటానాకు అన్వయించా అని తెలిపారు ఎమ్ ఎస్ రాజు.  

సంక్రాంతికి విడుదల చేయాలనే ఒత్తిడి వల్ల చిన్న చిన్న అడ్జస్ట్‌మెంట్లు చేయకుండానే హడావుడిగా సినిమాను విడుదల చేయాల్సి వచ్చిందని సెన్సార్ ఆఫీసర్ కూడా సూచించినట్లు తెలిపారు ఎమ్ఎస్ రాజు. దేవి పుత్రుడు అనుభవం నుండి నేర్చుకున్న పాఠాలను  తన తదుపరి చిత్రం నువ్వు వస్తానంటే నేను వద్దంటానాకు అన్వయించా అని తెలిపారు ఎమ్ ఎస్ రాజు.  

5 / 5
Follow Us