
2014లో మిస్ దివా యూనివర్స్ పోటీల్లో పాల్గొంది

ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ కావడంతో నిధికి అంతగా గుర్తింపు రాలేదు. ఆ తర్వాత అక్కినేని అఖిల్ తో మజ్ను సినిమాలో మెరిసింది.

డైనమిక్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తెరకెక్కించిన ఇస్మార్ట్ శంకర్ సినిమాతో ఈ బ్యూటీ క్రేజ్ మారింది ఈ సినిమాలో అందాలతో ఆకట్టుకుంది.

ఇక ఇప్పుడు పవన్ కళ్యాణ్ నటిస్తున్న హరిహర వీరమల్లు, ప్రభాస్ తో ది రాజా సాబ్ సినిమాలో నటిస్తుంది ఈ బ్యూటీ.

తెలుగు సినీ ప్రియులకు పరిచయం అవసరం లేని హీరోయిన్ నిధి అగర్వాల్ 2014లో మిస్ దివా యూనివర్స్ పోటీల్లో పాల్గొంది.

అందం, అభినయంతో కుర్రకారును కట్టిపడేసిన ఈ బ్యూటీకి ఇప్పటివరకు సరైన హిట్టు రావడం లేదు. తొలి సినిమాతోనే కుర్రకారును పడగొట్టిన నిధికి సోషల్ మీడియాలో ఓ రేంజ్ ఫాలోయింగ్ ఉంది.