Bullet Train: దేశంలో తొలి బుల్లెట్ రైలుపై బిగ్ అప్డేట్.. అయ్యయ్యో.. కిలోమీటర్కు ఎంత ఖర్చవుతుందో తెలుసా..?
దేశంలోని తొలి బుల్లెట్ రైలు మంబై-అహ్మదాబాద్ మార్గంలో రానుంది. ఈ రూట్లో సూరప్-వాపి మధ్య తొలి రైలును ప్రవేశపెట్టనున్నారు. వచ్చే ఏడాది ఆగస్ట్ 15న ప్రారంభించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. అయితే తొలి బుల్లెట్ రైల్ కారిడార్కు సంబంధించి ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ బయటకొచ్చింది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
