Health Insurance: ఆరోగ్య బీమా రంగంలో కరోనాతో పెరిగిపోతున్న క్లెయిమ్‌లు… ప్రీమియంలు పెంచే ఆలోచన..!

Health Insurance: కరోనా మహమ్మారి కారణంగా క్లెయిమ్‌లు పెరిగిపోతున్న నేపథ్యంలో ఆరోగ్య బీమా రంగంలోని కంపెనీలు ప్రీమియంలు పెంచే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. కరోనా ..

|

Updated on: Apr 20, 2021 | 8:23 PM

Health Insurance: కరోనా మహమ్మారి కారణంగా క్లెయిమ్‌లు పెరిగిపోతున్న నేపథ్యంలో ఆరోగ్య బీమా రంగంలోని కంపెనీలు ప్రీమియంలు పెంచే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. కరోనా కేసులు పెరుగుదల శాతాన్ని అరికట్టేకపోతే ప్రీమియంలు 20 శాతం వరకు పెంచాల్సి వస్తుందని కంపెనీ ప్రతినిధులు అంటున్నారు.

Health Insurance: కరోనా మహమ్మారి కారణంగా క్లెయిమ్‌లు పెరిగిపోతున్న నేపథ్యంలో ఆరోగ్య బీమా రంగంలోని కంపెనీలు ప్రీమియంలు పెంచే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. కరోనా కేసులు పెరుగుదల శాతాన్ని అరికట్టేకపోతే ప్రీమియంలు 20 శాతం వరకు పెంచాల్సి వస్తుందని కంపెనీ ప్రతినిధులు అంటున్నారు.

1 / 5
కరోనాకు సంబంధిత ఉత్పత్తులు, ఇతర కాంప్రహెన్సివ్‌ బీమా ఉత్పత్తుల కొనుగోళ్లు పెరగడంతో ఆరోగ్య బీమా రంగంలోకి కంపెనీల ఆదాయం 2020లో రూ.40 వేల కోట్లకు చేరింది. ఆర్థిక సంవత్సరం మొత్తం మీద ఆరోగ్య బీమా కంపెనీలన్నింటి ఉమ్మడి ప్రీమియం వసూళ్లు 15-20 శాతం పెరిగాయి. అలాగే కోవిడ్‌ సంబంధిత క్లెయిమ్‌లు మొత్తం ఆరోగ్య బీమా ప్రీమియం కలెక్షన్‌లో 30 శాతం మేరకు ఉన్నాయి.

కరోనాకు సంబంధిత ఉత్పత్తులు, ఇతర కాంప్రహెన్సివ్‌ బీమా ఉత్పత్తుల కొనుగోళ్లు పెరగడంతో ఆరోగ్య బీమా రంగంలోకి కంపెనీల ఆదాయం 2020లో రూ.40 వేల కోట్లకు చేరింది. ఆర్థిక సంవత్సరం మొత్తం మీద ఆరోగ్య బీమా కంపెనీలన్నింటి ఉమ్మడి ప్రీమియం వసూళ్లు 15-20 శాతం పెరిగాయి. అలాగే కోవిడ్‌ సంబంధిత క్లెయిమ్‌లు మొత్తం ఆరోగ్య బీమా ప్రీమియం కలెక్షన్‌లో 30 శాతం మేరకు ఉన్నాయి.

2 / 5
మరోపక్క ఇతర ఆపరేషన్లను రోగులు వాయిదా వేసుకోవడం వల్ల కొంత మేరకు ఆరోగ్య బీమా పాలసీల ద్వారా వచ్చిన నష్టం సర్దుబాటు అయ్యింది. కరోనా తీవ్రత ఇలాగే కొనసాగితే కొవిడ్‌-19 పాలసీలను కంపెనీలు మార్పులతో దాఖలు చేసి 20 శాతం మేరకు ప్రీమియంలు పెంచుకునేందుకు అనుమతి కోరవచ్చని ప్రతినిధులు అంటున్నారు. మార్చి నెలలోనే పెరుగుతున్న కరోనా కేసులకు దీటుగా క్లెయిమ్‌లు కూడా పెరిగాయని కంపెనీలు చెబుతున్నాయి.

మరోపక్క ఇతర ఆపరేషన్లను రోగులు వాయిదా వేసుకోవడం వల్ల కొంత మేరకు ఆరోగ్య బీమా పాలసీల ద్వారా వచ్చిన నష్టం సర్దుబాటు అయ్యింది. కరోనా తీవ్రత ఇలాగే కొనసాగితే కొవిడ్‌-19 పాలసీలను కంపెనీలు మార్పులతో దాఖలు చేసి 20 శాతం మేరకు ప్రీమియంలు పెంచుకునేందుకు అనుమతి కోరవచ్చని ప్రతినిధులు అంటున్నారు. మార్చి నెలలోనే పెరుగుతున్న కరోనా కేసులకు దీటుగా క్లెయిమ్‌లు కూడా పెరిగాయని కంపెనీలు చెబుతున్నాయి.

3 / 5
ఇక పరిశ్రమల గణాంకాల ప్రకారం.. గత సంవత్సరం కరోనా క్లెయిమ్‌లు రూ.17 వేల కోట్లు ఉన్నాయి. కానీ ఇప్పుడు కరోనా భయంతో అధికశాతం మంది బీమా రక్షణ కోరుతూ పాలసీలు తీసుకునే అవకాశం ఉన్నందున క్లెయిమ్‌లు కూడా అదే స్థాయిలో పెరిగే అవకాశాలు ఉంటాయని పరిశ్రమ నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

ఇక పరిశ్రమల గణాంకాల ప్రకారం.. గత సంవత్సరం కరోనా క్లెయిమ్‌లు రూ.17 వేల కోట్లు ఉన్నాయి. కానీ ఇప్పుడు కరోనా భయంతో అధికశాతం మంది బీమా రక్షణ కోరుతూ పాలసీలు తీసుకునే అవకాశం ఉన్నందున క్లెయిమ్‌లు కూడా అదే స్థాయిలో పెరిగే అవకాశాలు ఉంటాయని పరిశ్రమ నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

4 / 5
ఇలా కరోనా కారణంగా బీమా  చేసుకునే వారి సంఖ్య పెరిగిపోతోంది. అలాగే బీమా క్లెయిమ్‌ల సంఖ్య కూడా చాలా వరకు పెరిగిపోతున్న నేపథ్యంలో బీమా రంగంలో ప్రీమియంలను పెంచే ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. గతంలో హెల్త్‌ పాలసీలు పెద్దగా చేసుకోని వారు ఇప్పుడు కారోనా కారణంగా పాలసీలు చేసుకునే వారి సంఖ్య పెరిగిపోయింది.

ఇలా కరోనా కారణంగా బీమా చేసుకునే వారి సంఖ్య పెరిగిపోతోంది. అలాగే బీమా క్లెయిమ్‌ల సంఖ్య కూడా చాలా వరకు పెరిగిపోతున్న నేపథ్యంలో బీమా రంగంలో ప్రీమియంలను పెంచే ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. గతంలో హెల్త్‌ పాలసీలు పెద్దగా చేసుకోని వారు ఇప్పుడు కారోనా కారణంగా పాలసీలు చేసుకునే వారి సంఖ్య పెరిగిపోయింది.

5 / 5
Follow us
Latest Articles
లోక్‌సభ ఎన్నికల నుంచి అక్షయ తృతీయ వరకు.. బ్యాంకుల సెలవులు
లోక్‌సభ ఎన్నికల నుంచి అక్షయ తృతీయ వరకు.. బ్యాంకుల సెలవులు
కీలక గ్రహాల సంచార ప్రభావం.. ఈ పరిహారాలతో వారికి ప్రత్యేక యోగాలు
కీలక గ్రహాల సంచార ప్రభావం.. ఈ పరిహారాలతో వారికి ప్రత్యేక యోగాలు
రుచిగా ఉంటాయని మామిడి అతిగా తింటున్నారా.? అసలుకే ఎసరు తప్పదు..
రుచిగా ఉంటాయని మామిడి అతిగా తింటున్నారా.? అసలుకే ఎసరు తప్పదు..
రూ. 70వేలకే ఎలక్ట్రిక్ స్కూటర్.. ఫీచర్లు మాత్రం హై రేంజ్‌లోనే..
రూ. 70వేలకే ఎలక్ట్రిక్ స్కూటర్.. ఫీచర్లు మాత్రం హై రేంజ్‌లోనే..
రైలు టికెట్‌ ప్రయాణానికి మాత్రమే కాదు.. ఈ ఉచిత సేవలు కూడా..
రైలు టికెట్‌ ప్రయాణానికి మాత్రమే కాదు.. ఈ ఉచిత సేవలు కూడా..
ICSE ISC పదో తరగతి, 12వ తరగతి ఫలితాలు విడుదల.. బాలికలదే పైచేయి!
ICSE ISC పదో తరగతి, 12వ తరగతి ఫలితాలు విడుదల.. బాలికలదే పైచేయి!
మండె ఎండల్లో అందాల అరకు టూర్‌.. తక్కువ బడ్జెట్‌లోనే..
మండె ఎండల్లో అందాల అరకు టూర్‌.. తక్కువ బడ్జెట్‌లోనే..
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు పండగే..అలవెన్సులు చూస్తే ఆశ్చర్యపోతారు
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు పండగే..అలవెన్సులు చూస్తే ఆశ్చర్యపోతారు
సెకండ్ ఇన్నింగ్ లో బిజీ బిజీగా గడిపేస్తున్న ప్రియమణి
సెకండ్ ఇన్నింగ్ లో బిజీ బిజీగా గడిపేస్తున్న ప్రియమణి
డిగ్రీ అర్హతతో కేంద్ర కొలువులకు యూపీఎస్సీ నోటిఫికేషన్ విడుదల
డిగ్రీ అర్హతతో కేంద్ర కొలువులకు యూపీఎస్సీ నోటిఫికేషన్ విడుదల
శ్రీశైలం రోడ్డు మార్గంలో నల్లటి వింత ఆకారం.. దగ్గరికెళ్లి చూస్తే
శ్రీశైలం రోడ్డు మార్గంలో నల్లటి వింత ఆకారం.. దగ్గరికెళ్లి చూస్తే
రెండు రోజుల వ్యవధిలోనే మరో 200 మందికి గూగుల్ ఉద్వాసన.!
రెండు రోజుల వ్యవధిలోనే మరో 200 మందికి గూగుల్ ఉద్వాసన.!
అపర కుబేరుడు ఈ ఖైదీ.. సంపద విలువ రూ.3.60 లక్షల కోట్లు.
అపర కుబేరుడు ఈ ఖైదీ.. సంపద విలువ రూ.3.60 లక్షల కోట్లు.
ఆంధ్రాలో డబ్బు రాజకీయం.బస్సుల్లో తరలిపోతున్న కోట్లలో నోట్ల కట్టలు
ఆంధ్రాలో డబ్బు రాజకీయం.బస్సుల్లో తరలిపోతున్న కోట్లలో నోట్ల కట్టలు
విమానం టేకాఫ్‌ అయిన 10 నిమిషాలకే ఊహించని ప్రమాదం.. 170 మంది.!
విమానం టేకాఫ్‌ అయిన 10 నిమిషాలకే ఊహించని ప్రమాదం.. 170 మంది.!
మండుతున్న ఎండలనుంచి ఉపశమనం.. పుదుచ్చేరి ప్రభుత్వం వినూత్న ఆలోచన..
మండుతున్న ఎండలనుంచి ఉపశమనం.. పుదుచ్చేరి ప్రభుత్వం వినూత్న ఆలోచన..
తలనొప్పిగా ఉందన్నాడు.. మరుక్షణంలోనే ప్రాణాలు కోల్పోయాడు.!
తలనొప్పిగా ఉందన్నాడు.. మరుక్షణంలోనే ప్రాణాలు కోల్పోయాడు.!
గ్యాంగ్‌స్టర్‌ గోల్డీబ్రార్‌ బ్రతికే ఉన్నాడు.! వీడియో..
గ్యాంగ్‌స్టర్‌ గోల్డీబ్రార్‌ బ్రతికే ఉన్నాడు.! వీడియో..
రజనీకాంత్ బయోపిక్ వార్త వైరల్‌.. హీరో ఎవరంటే.!
రజనీకాంత్ బయోపిక్ వార్త వైరల్‌.. హీరో ఎవరంటే.!
16 కేజీలు తగ్గిన రిషబ్‌ పంత్.! కేవలం 5 ml ఆయిల్‌తో వంట..
16 కేజీలు తగ్గిన రిషబ్‌ పంత్.! కేవలం 5 ml ఆయిల్‌తో వంట..