Gold: యూ టర్న్ తీసుకున్న బంగారం, వెండి ధరలు! ఎంత పెరిగాయంటే..?
బంగారం, వెండి ధరలు మళ్లీ పెరిగాయి. వెండి ధర కిలోకు రూ.3,500 పెరిగి రూ.2.50 లక్షలకు చేరగా, బంగారం స్వల్పంగా రూ.200 పెరిగి రూ.1.56 లక్షలు దాటింది. అంతర్జాతీయ పరిణామాలు, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల నిర్ణయం వంటివి ఈ ధరల మార్పులకు ప్రధాన కారణాలు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
