AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

EPFO: ఉద్యోగులు ఎగిరిగంతేసే వార్త.. ఇక జనవరి నుంచి ఏటీఎంలలో పీఎఫ్ సొమ్ము.?

ఈపీఎఫ్ఓ తమ ఖాతాదారులకు అవసరమయ్యే సౌకర్యాలను అందిస్తూ.. పీఎఫ్ సొమ్మును ఈజీగా విత్ డ్రా చేసుకునే ప్రక్రియను తీర్చిదిద్దుతోంది. ఈ క్రమంలోనే త్వరలోనే ఓ కొత్త సర్వీసును అందుబాటులోకి తీసుకురానుంది. అదేంటో ఇప్పుడు ఈ వార్తలో చూసేద్దాం మరి. ఓ సారి లుక్కేయండి.

Ravi Kiran
|

Updated on: Sep 27, 2025 | 7:28 PM

Share
ఉద్యోగులు ఎగిరిగంతేసే వార్త.. ఈపీఎఫ్ఓ త్వరలోనే మరో సౌలభ్యాన్ని ఖాతాదారులకు అందుబాటులోకి తీసుకురానుంది. ఇప్పటివరకు పీఎఫ్ సొమ్మును విత్ డ్రా చేసుకోవాలంటేనే తీవ్ర ఇబ్బందులు పడేవారు. ఆ ప్రక్రియను పూర్తి చేయడం కష్టతరంగా మారింది.

ఉద్యోగులు ఎగిరిగంతేసే వార్త.. ఈపీఎఫ్ఓ త్వరలోనే మరో సౌలభ్యాన్ని ఖాతాదారులకు అందుబాటులోకి తీసుకురానుంది. ఇప్పటివరకు పీఎఫ్ సొమ్మును విత్ డ్రా చేసుకోవాలంటేనే తీవ్ర ఇబ్బందులు పడేవారు. ఆ ప్రక్రియను పూర్తి చేయడం కష్టతరంగా మారింది.

1 / 5
అయితే ఇకపై ఆ ఇబ్బందులు లేకుండా.. త్వరతగిన పీఎఫ్ సొమ్మును విత్ డ్రా చేసుకునే సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకురానుంది. పీఎఫ్ సొమ్మును ఏటీఎంల ద్వారా విత్ డ్రా చేసుకునే వెసులుబాటును 2026 జనవరి నుంచి ఈపీఎఫ్ఓ కల్పించనున్నట్టు తెలుస్తోంది.

అయితే ఇకపై ఆ ఇబ్బందులు లేకుండా.. త్వరతగిన పీఎఫ్ సొమ్మును విత్ డ్రా చేసుకునే సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకురానుంది. పీఎఫ్ సొమ్మును ఏటీఎంల ద్వారా విత్ డ్రా చేసుకునే వెసులుబాటును 2026 జనవరి నుంచి ఈపీఎఫ్ఓ కల్పించనున్నట్టు తెలుస్తోంది.

2 / 5
ఇది ఖాతాదారులకు పెద్ద ఊరటను ఇచ్చే అంశం మాత్రమే కాదు.. వారికి అత్యవసరం అయ్యే సమయాల్లోనూ డబ్బు ఈజీగా అందనుంది. ముందుగా ఏటీఎం కార్డుల మాదిరి కార్డులను జారీ చేస్తుంది.

ఇది ఖాతాదారులకు పెద్ద ఊరటను ఇచ్చే అంశం మాత్రమే కాదు.. వారికి అత్యవసరం అయ్యే సమయాల్లోనూ డబ్బు ఈజీగా అందనుంది. ముందుగా ఏటీఎం కార్డుల మాదిరి కార్డులను జారీ చేస్తుంది.

3 / 5
నగదు ఎంత విత్ డ్రా చేసుకోవచ్చనే అంశాన్ని అక్టోబర్‌లో జరిగే సెంట్రల్ బోర్డు ఆఫ్ ట్రస్టీస్ సమావేశంలో నిర్ణయించనున్నారు. జూన్‌లోనే ఈ సదుపాయం అందుబాటులోకి రావాల్సి ఉన్నా.. పలు కారణాలతో వాయిదా పడింది.

నగదు ఎంత విత్ డ్రా చేసుకోవచ్చనే అంశాన్ని అక్టోబర్‌లో జరిగే సెంట్రల్ బోర్డు ఆఫ్ ట్రస్టీస్ సమావేశంలో నిర్ణయించనున్నారు. జూన్‌లోనే ఈ సదుపాయం అందుబాటులోకి రావాల్సి ఉన్నా.. పలు కారణాలతో వాయిదా పడింది.

4 / 5
ఈ నిర్ణయాన్ని కార్యరూపం దాల్చడానికి అవసరమైన సాంకేతికతను ఈపీఎఫ్ఓ ఇప్పటికే సిద్దం చేసింది. అది జనవరి 2026 నాటికి అందుబాటులోకి రానుంది. కాగా,  దేశంలో ఈపీఎఫ్ఓకు 7.8 కోట్ల మంది ఖాతాదారులున్న సంగతి తెలిసిందే.

ఈ నిర్ణయాన్ని కార్యరూపం దాల్చడానికి అవసరమైన సాంకేతికతను ఈపీఎఫ్ఓ ఇప్పటికే సిద్దం చేసింది. అది జనవరి 2026 నాటికి అందుబాటులోకి రానుంది. కాగా, దేశంలో ఈపీఎఫ్ఓకు 7.8 కోట్ల మంది ఖాతాదారులున్న సంగతి తెలిసిందే.

5 / 5