Air Train: భారతదేశంలో మొదటి ఎయిర్ రైలు.. రూ.2,000 కోట్లు ఖర్చు..!
దేశంలో బలమైన రైల్వే నెట్వర్క్ ఉంది. ప్రతిరోజూ దాదాపు రెండు నుంచి రెండున్నర కోట్ల మంది ప్రయాణికులు రైలులో ప్రయాణిస్తున్నారు. లక్షల ట్రాక్లపై దేశవ్యాప్తంగా రైళ్లు నడుస్తున్నాయి. సూపర్ఫాస్ట్, ఎక్స్ప్రెస్, మెయిల్, ప్యాసింజర్, వందేభారత్, వందే మెట్రో ఇలా రకరకాల రైళ్లు దేశవ్యాప్తంగా నడుస్తున్నాయి..

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6
