AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Maruti Suzuki: వచ్చే ఏడాది నుంచి మారుతి కార్ల ధరలు పెంపు.. ఎంతో తెలుసా?

Maruti Suzuki: కంపెనీ ప్రకటనలో, పెరుగుతున్న ఇన్‌పుట్ ఖర్చులు, నిర్వహణ ఖర్చుల దృష్ట్యా జనవరి 2025 నుండి కార్ల ధరలను పెంచాలని నిర్ణయించినట్లు మారుతి సుజుకీ తెలిపింది. ఈ ధరల పెరుగుదల వివిధ మోడళ్లను బట్టి మారుతూ ఉంటుందని వెల్లడించింది..

Subhash Goud
|

Updated on: Dec 06, 2024 | 6:22 PM

Share
దేశంలోని అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతీ సుజుకి కొత్త సంవత్సరం అంటే జనవరి 2025 నుండి తన కార్ల ధరలను 4% వరకు పెంచబోతోంది.

దేశంలోని అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతీ సుజుకి కొత్త సంవత్సరం అంటే జనవరి 2025 నుండి తన కార్ల ధరలను 4% వరకు పెంచబోతోంది.

1 / 5
పెరుగుతున్న ఇన్‌పుట్ ఖర్చులు, నిర్వహణ ఖర్చుల కారణంగా ఈ ధరలు పెంచనున్నట్లు మారుతి సుజుకీ కంపెనీ తెలిపింది. డిసెంబర్ 6న ఎక్స్ఛేంజ్ ఫైలింగ్‌లో కంపెనీ ఈ సమాచారాన్ని ఇచ్చింది.

పెరుగుతున్న ఇన్‌పుట్ ఖర్చులు, నిర్వహణ ఖర్చుల కారణంగా ఈ ధరలు పెంచనున్నట్లు మారుతి సుజుకీ కంపెనీ తెలిపింది. డిసెంబర్ 6న ఎక్స్ఛేంజ్ ఫైలింగ్‌లో కంపెనీ ఈ సమాచారాన్ని ఇచ్చింది.

2 / 5
కంపెనీ ప్రకటనలో, పెరుగుతున్న ఇన్‌పుట్ ఖర్చులు, నిర్వహణ ఖర్చుల దృష్ట్యా జనవరి 2025 నుండి కార్ల ధరలను పెంచాలని నిర్ణయించాం. ఈ ధరల పెరుగుదల వివిధ మోడళ్లను బట్టి మారుతూ ఉంటుంది, గరిష్టంగా 4% వరకు ఉండవచ్చు అని పేర్కొంది.

కంపెనీ ప్రకటనలో, పెరుగుతున్న ఇన్‌పుట్ ఖర్చులు, నిర్వహణ ఖర్చుల దృష్ట్యా జనవరి 2025 నుండి కార్ల ధరలను పెంచాలని నిర్ణయించాం. ఈ ధరల పెరుగుదల వివిధ మోడళ్లను బట్టి మారుతూ ఉంటుంది, గరిష్టంగా 4% వరకు ఉండవచ్చు అని పేర్కొంది.

3 / 5
కస్టమర్లపై తక్కువ ప్రభావం చూపేందుకు ప్రయత్నిస్తున్నట్లు మారుతి సుజుకి తెలిపింది. అయితే, కొన్ని పెరిగిన ఖర్చులను మార్కెట్‌కు బదిలీ చేయడం అవసరం కావచ్చని కంపెనీ స్పష్టం చేసింది.

కస్టమర్లపై తక్కువ ప్రభావం చూపేందుకు ప్రయత్నిస్తున్నట్లు మారుతి సుజుకి తెలిపింది. అయితే, కొన్ని పెరిగిన ఖర్చులను మార్కెట్‌కు బదిలీ చేయడం అవసరం కావచ్చని కంపెనీ స్పష్టం చేసింది.

4 / 5
భారతదేశపు అతిపెద్ద కార్ల తయారీదారు స్టాక్ డిసెంబర్ 6న మధ్యాహ్నం 12:06 గంటలకు 0.58% పెరిగి రూ.11,246.9 వద్ద ట్రేడవుతోంది.

భారతదేశపు అతిపెద్ద కార్ల తయారీదారు స్టాక్ డిసెంబర్ 6న మధ్యాహ్నం 12:06 గంటలకు 0.58% పెరిగి రూ.11,246.9 వద్ద ట్రేడవుతోంది.

5 / 5
Follow Us
షుగర్ పెరగకుండా ఉండాలంటే.. ఈ పానీయాలపై ఓ లుక్కేయండి!
షుగర్ పెరగకుండా ఉండాలంటే.. ఈ పానీయాలపై ఓ లుక్కేయండి!
తెలంగాణలో హాట్‌టాపిక్‌గా మారిన ఢిల్లీ పరిణామాలు
తెలంగాణలో హాట్‌టాపిక్‌గా మారిన ఢిల్లీ పరిణామాలు
కళ్యాణలక్ష్మి,షాదీముబారక్‌ పథకాల అమలుకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్‌
కళ్యాణలక్ష్మి,షాదీముబారక్‌ పథకాల అమలుకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్‌
అరెరె ఇంత కథ ఉందా.. ఆపిల్ తినేటప్పుడు మీరూ ఇదే తప్పు చేస్తున్నారా
అరెరె ఇంత కథ ఉందా.. ఆపిల్ తినేటప్పుడు మీరూ ఇదే తప్పు చేస్తున్నారా
ఏపీలోని రైతుల అకౌంట్లోకి రూ.6 వేలు.. పడేది అప్పుడే..
ఏపీలోని రైతుల అకౌంట్లోకి రూ.6 వేలు.. పడేది అప్పుడే..
ఈ 4 రకాల మనుషులకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది!
ఈ 4 రకాల మనుషులకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది!
ఏడాదిలో పోగయ్యే నల్లధనంతో.. భూమ్మీద అందరికీ లాప్ టాప్ లు కొనచ్చు
ఏడాదిలో పోగయ్యే నల్లధనంతో.. భూమ్మీద అందరికీ లాప్ టాప్ లు కొనచ్చు
10th సర్టిఫికెట్లకు డిజిటల్‌ టచ్‌.. ఇక QR కోడ్ స్కాన్ చేస్తే చాలు
10th సర్టిఫికెట్లకు డిజిటల్‌ టచ్‌.. ఇక QR కోడ్ స్కాన్ చేస్తే చాలు
వామ్మో.. పర్సులోని ఈ చిన్న వస్తువులే దరిద్రానికి కారణమట!
వామ్మో.. పర్సులోని ఈ చిన్న వస్తువులే దరిద్రానికి కారణమట!
వామ్మో.. నిద్రలేవగానే టీ తాగితే కడుపులో ఇంత పని జరుగుతుందా?
వామ్మో.. నిద్రలేవగానే టీ తాగితే కడుపులో ఇంత పని జరుగుతుందా?