ATM Withdrawals: మే 1 నుంచి ఏటీఎం విత్డ్రాలో నిబంధనలు మార్పు.. ఛార్జీలు ఎంత పెరగనున్నాయంటే..
ATM Withdrawals: ఏటీఎంల నుంచి డబ్బులు విత్డ్రా చేసుకోవడంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే నెల అంటే మే 1వ తేదీ నుంచి ఏటీఎంల నుంచి డబ్బులు ఉపసంహరించుకుంటే విధించే ఛార్జీలను పెంచనుంది. దీంతో వినియోగదారులకు మునుపటి కంటే కొంచెం ఎక్కువ ఖర్చు అవుతుంది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
