AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TRS vs BJP: వరి వార్ ఉధృతం చేసిన టీఆర్ఎస్.. పీయూష్ గోయల్‌పై ప్రివిలేజ్‌ నోటీసులు!

ఇప్పటికే వరి ధాన్యం కొనుగోళ్లపై కేంద్రంతో తీవ్ర వాగ్వాదానికి దిగిన టీఆర్‌ఎస్ ప్రభుత్వం బీజేపీపై దాడిని మరింత ఉధృతం చేసింది.

TRS vs BJP: వరి వార్ ఉధృతం చేసిన టీఆర్ఎస్.. పీయూష్ గోయల్‌పై ప్రివిలేజ్‌ నోటీసులు!
Rajya Sabha
Balaraju Goud
|

Updated on: Apr 04, 2022 | 12:06 PM

Share

TRS vs BJP: ఇప్పటికే వరి ధాన్యం కొనుగోళ్లపై కేంద్రంతో తీవ్ర వాగ్వాదానికి దిగిన టీఆర్‌ఎస్ ప్రభుత్వం బీజేపీపై దాడిని మరింత ఉధృతం చేసింది. ఈ క్రమంలోనే కేంద్ర మంత్రి పీయూష్ గోయల్‌పై ప్రివిలేజ్‌ నోటీసులు ఇచ్చారు టీఆర్‌ఎస్‌ రాజ్యసభ సభ్యులు. రాజ్యసభ చైర్మన్‌ వెంకయ్య నాయుడుకి నోటీసులు అందజేశారు. రైతుల వ్యతిరేక ప్రకటనలు చేశారని ఆయనపై అవిశ్వాసం ప్రకటించారు. ఏప్రిల్ 1న ప్రశ్నోత్తరాల సమయంలో ఉప్పుడు బియ్యం ఎగుమతుల అంశంపై సభను తప్పుదోవ పట్టించే జవాబు ఇచ్చారని టీఆర్ఎస్ నేతలు ఆరోపించారు.

డబ్ల్యూటివో నియమావళి నేపథ్యంలో పారా బాయిల్డ్ రైస్ విదేశాలకు ఎగుమతులు చేయలేమని కేంద్ర మంత్రి సభను తప్పుదోవ పట్టించారని టీఆర్ఎస్ ఎంపీలు ధ్వజమెత్తారు. కానీ కేంద్ర ప్రభుత్వ వెబ్ సైట్ లో మిలియన్ టన్నుల పారా బాయిల్డ్ రైస్ విదేశాలకు ఎగుమతి చేసినట్లు ఉందని పేర్కొన్నారు. పార్లమెంటు సాక్షిగా యావత్ భారతావనికి కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తప్పడు సమాచారం ఇచ్చారని టీఆర్ఎస్ ఎంపీ విమర్శించారు.

మరోవైపు,  పార్లమెంట్‌లో టీఆర్‌ఎస్‌ ఎంపీలు ఆందోళనలకు దిగారు. తెలంగాణ ధాన్యాన్ని కొనుగోలు చేయాలంటూ నినాదాలు చేశారు. క్వశ్చన్‌ అవర్‌లో అడుగడుగునా అడ్డు తగిలారు. బచావో బచావో కిసాన్‌ కో బచావో అంటూ నినాదాలు చేశారు. ఐతే స్పీకర్‌ వారిని కూర్చోవాలని సూచించారు. ధాన్యం కొనుగోలు చేయాల్సిందేనంటూ సభ నుంచి వాకౌట్‌ చేశారు

Read Also… CNG Price Hike: సామాన్యుడికి మరోసారి షాక్.. పెరిగిన CNG ధర.. నాలుగు రోజుల్లో రెండోసారి!

పంటి ఎనామిల్‌ను నాశనం చేస్తున్న అలవాటు.. మానకుంటే కష్టమే!
పంటి ఎనామిల్‌ను నాశనం చేస్తున్న అలవాటు.. మానకుంటే కష్టమే!
వైభవ్‎ సూర్యవంశీకి పట్టపగలు చుక్కలు చూపెట్టిన హైదరాబాద్ ప్లేయర్
వైభవ్‎ సూర్యవంశీకి పట్టపగలు చుక్కలు చూపెట్టిన హైదరాబాద్ ప్లేయర్
ఒంట్లో వేడి పుట్టించే సూపర్ డ్రింక్స్.. చలికాలంలో రోజూ తాగితే
ఒంట్లో వేడి పుట్టించే సూపర్ డ్రింక్స్.. చలికాలంలో రోజూ తాగితే
కేవలం వడ్డీతోనే రూ.2లక్షల ఆదాయం.. పోస్టాఫీస్‌లో అదిరే స్కీమ్..
కేవలం వడ్డీతోనే రూ.2లక్షల ఆదాయం.. పోస్టాఫీస్‌లో అదిరే స్కీమ్..
2026లో మరో 30 శాతం పెరగనున్న బంగారం! నివేదికలో ఆశ్చర్యకరమైన విషయం
2026లో మరో 30 శాతం పెరగనున్న బంగారం! నివేదికలో ఆశ్చర్యకరమైన విషయం
20 సార్లు ఓడిన తర్వాత రాహుల్ చిట్కా పనిచేసిందంటున్న ఫ్యాన్స్
20 సార్లు ఓడిన తర్వాత రాహుల్ చిట్కా పనిచేసిందంటున్న ఫ్యాన్స్
టెస్టులకు కూడా దొరకని వ్యాధి.. వదిలేస్తే యమ డేంజర్!
టెస్టులకు కూడా దొరకని వ్యాధి.. వదిలేస్తే యమ డేంజర్!
రూ.100 కంటే తక్కువ ప్లాన్స్‌ గురించి తెలుసా? 30 రోజుల వ్యాలిడిటీ
రూ.100 కంటే తక్కువ ప్లాన్స్‌ గురించి తెలుసా? 30 రోజుల వ్యాలిడిటీ
చూడటానికి ఇంత ఉంది.. సింహానికి కూడా సుస్సు పోయిస్తుంది..
చూడటానికి ఇంత ఉంది.. సింహానికి కూడా సుస్సు పోయిస్తుంది..
వెంకటగిరి రాజా ఫ్యామిలీ కోసం తయారైన స్పెషల్ రెసిపి..టేస్ట్ చేశారా
వెంకటగిరి రాజా ఫ్యామిలీ కోసం తయారైన స్పెషల్ రెసిపి..టేస్ట్ చేశారా