ఆర్మీ ట్రక్కు బోల్తా.. ముగ్గురు జవాన్లకు గాయాలు

| Edited By:

Aug 21, 2020 | 5:50 PM

హిమాచల్‌ ప్రదేశ్‌లో ఓ ఆర్మీ ట్రక్కు అదుపుతప్పి బోల్తా పడింది. రాష్ట్రంలోని మండి జిల్లాలోని పధార్‌ ప్రాంతంలో చోటుచేసుకుంది. ఈ ఘటనలో ముగ్గురు ఈర్మీ జవాన్లకు గాయాలయ్యాయి. మండి జిల్లా..

ఆర్మీ ట్రక్కు బోల్తా.. ముగ్గురు జవాన్లకు గాయాలు
Follow us on

హిమాచల్‌ ప్రదేశ్‌లో ఓ ఆర్మీ ట్రక్కు అదుపుతప్పి బోల్తా పడింది. రాష్ట్రంలోని మండి జిల్లాలోని పధార్‌ ప్రాంతంలో చోటుచేసుకుంది. ఈ ఘటనలో ముగ్గురు ఈర్మీ జవాన్లకు గాయాలయ్యాయి. మండి జిల్లా ఎస్పీ గురుదేవ్‌ చంద్ శర్మ తెలిపిన వివరాల ప్రకారం.. శుక్రవారం నాడు పధార్‌ ప్రాంతంలో ఓ ఆర్మీ ట్రక్కు అదుపుతప్పి పల్టీలు కొట్టిందన్నారు. ఈ ఘటనలో ట్రక్కులో ఉన్న ముగ్గురు ఆర్మీ జవాన్లకు గాయాలయ్యాయయన్నారు. వెంటనే వారిని స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నామని తెలిపారు. కాగా, ఘటన గురించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

Read More :

గుండెపోటుతో బీజేపీ ఎమ్మెల్యే కన్నుమూత

కేంద్రమంత్రికి పాజిటివ్‌.. క్వారంటైన్‌లోకి హర్యానా సీఎం