కేజ్రీవాల్ విజయం.. నితీష్ మూడు ముక్కల పదం

ఢిల్లీ ఎన్నికల్లో అరవింద్ కేజ్రీవాల్, ఆయన పార్టీ ఘన విజయంపై వ్యాఖ్యానించేందుకు బీహార్ సీఎం, జేడీ-యు అధినేత నితీష్ కుమార్ నిరాకరించారు. దీనిపై మీడియా అడిగిన ప్రశ్నకు ఆయన.. చేతులు జోడించి.. ‘జనతా మాలిక్ హై’ (ప్రజలే నేతలు) అన్నారు. డిప్యూటీ సీఎం బీజేపీ నేత సుశీల్ కుమార్ మోడీతో కలిసి ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో నితీష్ కుమార్ పాల్గొన్నారు. నితీష్ నేతృత్వంలోని జేడీ-యు పార్టీ ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీతో కలిసి రెండు నియోజకవర్గాల్లో పోటీ […]

కేజ్రీవాల్ విజయం.. నితీష్ మూడు ముక్కల పదం
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Feb 12, 2020 | 4:05 PM

ఢిల్లీ ఎన్నికల్లో అరవింద్ కేజ్రీవాల్, ఆయన పార్టీ ఘన విజయంపై వ్యాఖ్యానించేందుకు బీహార్ సీఎం, జేడీ-యు అధినేత నితీష్ కుమార్ నిరాకరించారు. దీనిపై మీడియా అడిగిన ప్రశ్నకు ఆయన.. చేతులు జోడించి.. ‘జనతా మాలిక్ హై’ (ప్రజలే నేతలు) అన్నారు. డిప్యూటీ సీఎం బీజేపీ నేత సుశీల్ కుమార్ మోడీతో కలిసి ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో నితీష్ కుమార్ పాల్గొన్నారు.

నితీష్ నేతృత్వంలోని జేడీ-యు పార్టీ ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీతో కలిసి రెండు నియోజకవర్గాల్లో పోటీ చేసింది. (నితీష్ స్వయంగా మూడు చోట్ల ప్రచారం నిర్వహించారు). అయితే రెండు నియోజకవర్గాల్లోనూ జేడీ-యు ఓడిపోయింది. కేజ్రీవాల్ ను ఎదుర్కొనేందుకు బీజేపీ.. తన ఈ మిత్రపక్షంతో చేతులు కలపడం ఇదే మొదటిసారి. ఇలా ఉండగా.. బీహార్ బయట జేడీ-యు బీజేపీతో చేతులు కలపరాదని రాజకీయ ప్రచార వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ హెచ్చరించారు. ముఖ్యంగా ఢిల్లీ ఎన్నికల్లో ఈ పోకడను సహించబోనన్నారు. సీఏఏ, ఎన్నార్సీ ల విషయంలో నితీష్, పీకే మధ్య విభేదాలు తలెత్తిన సంగతి తెలిసిందే. పీకే వైఖరిపై ఆగ్రహం చెందిన నితీష్ జేడీ..యు నుంచి ఆయనను బహిష్కరించారు.

టెలికాం పేరుతో ఫోన్ కాల్స్ వస్తున్నాయా.. అయితే బీ కేర్ ఫుల్
టెలికాం పేరుతో ఫోన్ కాల్స్ వస్తున్నాయా.. అయితే బీ కేర్ ఫుల్
ఇదేం సరదా.. ఫ్రెండ్ ప్రైవేట్ పార్టులో బ్లోయర్‌తో గాలి కొట్టాడు..
ఇదేం సరదా.. ఫ్రెండ్ ప్రైవేట్ పార్టులో బ్లోయర్‌తో గాలి కొట్టాడు..
ఏప్రిల్‌ 1న రూ.2000 నోట్లు మార్పిడి, డిపాజిట్‌ కుదరదు-RBI
ఏప్రిల్‌ 1న రూ.2000 నోట్లు మార్పిడి, డిపాజిట్‌ కుదరదు-RBI
రాజకీయ పార్టీ స్థాపించే ప్రక్రియ.. ఎన్నికల గుర్తును ఎలా పొందాలి..
రాజకీయ పార్టీ స్థాపించే ప్రక్రియ.. ఎన్నికల గుర్తును ఎలా పొందాలి..
ఈ గింజలను ఇలా తింటే పొట్ట తగ్గడం ఖాయం..!బరువు తగ్గి, ఎముకలు బలంగా
ఈ గింజలను ఇలా తింటే పొట్ట తగ్గడం ఖాయం..!బరువు తగ్గి, ఎముకలు బలంగా
రెండు వారాలకే ఓటీటీ బాట పట్టిన బిగ్ బాస్ బ్యూటీ సినిమా..
రెండు వారాలకే ఓటీటీ బాట పట్టిన బిగ్ బాస్ బ్యూటీ సినిమా..
మహిళ మెడలో చైన్ లాగాడు.. కదులుతున్న రైలు నుంచి దూకేశాడు..!
మహిళ మెడలో చైన్ లాగాడు.. కదులుతున్న రైలు నుంచి దూకేశాడు..!
ఏప్రిల్ 1వ తేదీ నుండి పన్ను నిబంధనలు మారబోతున్నాయి.. అవేంటంటే
ఏప్రిల్ 1వ తేదీ నుండి పన్ను నిబంధనలు మారబోతున్నాయి.. అవేంటంటే
ఇప్పటి మీరు ప్లాస్టిక్ బాటిళ్లలోనే నీళ్లు తాగుతున్నారా.? జాగ్రత్త
ఇప్పటి మీరు ప్లాస్టిక్ బాటిళ్లలోనే నీళ్లు తాగుతున్నారా.? జాగ్రత్త
కోల్‌కతాతో మ్యాచ్.. గేల్, డివీలియర్స్ రికార్డులపై కోహ్లీ కన్ను
కోల్‌కతాతో మ్యాచ్.. గేల్, డివీలియర్స్ రికార్డులపై కోహ్లీ కన్ను
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు