ఇడ్లీలమ్మా.. నీ స్వార్థం లేని సేవ ముందు ఎన్ని కోట్లైనా దిగదుడుపే..!

కరోనా లాక్‌డౌన్‌ నేపథ్యంలో చాలా మంది ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా వలస కార్మికుల బాధలు వర్ణనాతీతం.

ఇడ్లీలమ్మా.. నీ స్వార్థం లేని సేవ ముందు ఎన్ని కోట్లైనా దిగదుడుపే..!
Follow us

| Edited By:

Updated on: May 12, 2020 | 3:20 PM

కరోనా లాక్‌డౌన్‌ నేపథ్యంలో చాలా మంది ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా వలస కార్మికుల బాధలు వర్ణనాతీతం. ఉండటానికి చోటు లేక తినడానికి తిండి లేక లక్షల మంది వలస కార్మికులు ఇప్పటికీ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇక వారిని ఆదుకునేందుకు పలు ప్రభుత్వాలతో పాటు పలువురు సెలబ్రిటీలు ముందుకొచ్చారు. అయితే వారికి కూడా ఇన్ఫిరేషన్‌గా మారారు తమిళనాడుకు చెందిన కమలాతల్‌ అనే 85ఏళ్ల వృద్ధురాలు.

గత 30 సంవత్సరాలుగా ఇడ్లీని కేవలం రూ.1కే అమ్ముతూ వస్తోన్న కమలాతల్‌.. లాక్‌డౌన్ సమయంలో ఎంతోమందికి అన్నపూర్ణలా మారారు. ఇప్పటికీ ఇడ్లీలను ఆమె ఒక్క రూపాయికే అమ్ముతున్నారు. లాక్‌డౌన్‌ వేళ పలు నష్టాలు వస్తున్నప్పటికీ.. వాటిని ఏ మాత్రం పట్టించుకోకుండా ఆమె తన సేవను కొనసాగిస్తున్నారు. ఇక ఆమెకు సంబంధించిన కథను మాజీ ఇండియన్ క్రికెటర్ మహ్మద్ కైఫ్‌ సోషల్ మీడియాలో షేర్ చేశారు.

”తమిళనాడుకు చెందిన 85 సంవత్సరాల వయసున్న కమలాతల్‌ గత 30 సంవత్సరాలుగా ఒక్క రూపాయికే ఇడ్లీలను అమ్ముతూ వస్తున్నారు. లాక్‌డౌన్‌లో నష్టాలు వస్తున్నాయి కదా అన్న ప్రశ్నకు ఎంతో మంది వలస కార్మికులు ఇక్కడ చిక్కుకున్నారు కదా అని సమాధానం చెప్తున్నారు. ఆమె స్వార్థం లేని సేవ ఓ స్ఫూర్తి దాయకం” అంటూ కైఫ్ కామెంట్ పెట్టారు. ఇక ఈ వీడియోపై నెటిజన్లు సూపర్ అమ్మా.. మీ మంచి మనసుకు హ్యాట్సాఫ్ అంటూ కామెంట్లు పెడుతున్నారు.

Read This Story Also: అజయ్‌ సినిమా స్టంట్ చేశాడు.. బుక్కయ్యాడు.. వైరల్‌గా మారిన పోలీస్‌ వీడియో..!

ఏప్రిల్ 1వ తేదీ నుండి పన్ను నిబంధనలు మారబోతున్నాయి.. అవేంటంటే
ఏప్రిల్ 1వ తేదీ నుండి పన్ను నిబంధనలు మారబోతున్నాయి.. అవేంటంటే
ఇప్పటి మీరు ప్లాస్టిక్ బాటిళ్లలోనే నీళ్లు తాగుతున్నారా.? జాగ్రత్త
ఇప్పటి మీరు ప్లాస్టిక్ బాటిళ్లలోనే నీళ్లు తాగుతున్నారా.? జాగ్రత్త
కోల్‌కతాతో మ్యాచ్.. గేల్, డివీలియర్స్ రికార్డులపై కోహ్లీ కన్ను
కోల్‌కతాతో మ్యాచ్.. గేల్, డివీలియర్స్ రికార్డులపై కోహ్లీ కన్ను
ఇలా చేస్తే సైబర్ క్రైంలో పోగొట్టుకున్న డబ్బులు సులభంగా పొందవచ్చు
ఇలా చేస్తే సైబర్ క్రైంలో పోగొట్టుకున్న డబ్బులు సులభంగా పొందవచ్చు
మొదటి రోజు ఎంత వసూల్ చేసిందంటే
మొదటి రోజు ఎంత వసూల్ చేసిందంటే
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
కోల్‌కతాతో మ్యాచ్.. 11 కోట్ల ప్లేయర్‌ను పక్కన పెట్టనున్న ఆర్సీబీ
కోల్‌కతాతో మ్యాచ్.. 11 కోట్ల ప్లేయర్‌ను పక్కన పెట్టనున్న ఆర్సీబీ
తక్కువ ఖర్చుతోనే మీ ముఖాన్ని ఇలా మెరిపించుకోండి..
తక్కువ ఖర్చుతోనే మీ ముఖాన్ని ఇలా మెరిపించుకోండి..
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
ఆర్థిక సంవత్సరం డిసెంబర్ 31న కాకుండా మార్చితో ఎందుకు ముగుస్తుంది
ఆర్థిక సంవత్సరం డిసెంబర్ 31న కాకుండా మార్చితో ఎందుకు ముగుస్తుంది
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు