Target 2024: వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో 40 స్థానాలు గెలవడమే టార్గెట్.. పార్టీ క్యాడర్‌కు సీఎం పిలుపు..

డీఎంకే కూటమిలో 40 స్థానాలు గెలువడమే లక్ష్యంగా పని చేయాలని కోరారు. బీజేపీయేతర రాష్ట్రాలలో ప్రభుత్వాలకి వ్యతిరేకంగా గవర్నర్‌లతో పరిపాలన చేయాలనీ జరుగుతున్న ప్రయత్నాలను తిప్పికొట్టాలన్నారు..

Target 2024: వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో 40 స్థానాలు గెలవడమే టార్గెట్.. పార్టీ క్యాడర్‌కు సీఎం పిలుపు..
M K Stalin
Follow us

|

Updated on: Sep 16, 2022 | 9:18 AM

తమిళనాడులోని అధికార పార్టీ డీఎంకే లోక్‌సభ ఎన్నికలపై గురి పెట్టింది. 2024లో జరిగే ఎన్నికలకు ఇప్పటి నుంచే పని చేయాలని ఆ పార్టీ చీఫ్‌, సీఎం స్టాలిన్‌ క్యాడర్‌కు పిలుపునిచ్చారు. ‘నర్పతుం నమతే, నడుం నమతే’ (40 సీట్లు, దేశం మనదే) లక్ష్యం కావాలని గురువారం విరుదునగర్‌లో జరిగిన డీఎంకే ముప్పెరుం వేడుకలో ఆయన ప్రసంగించారు. డీఎంకే వ్యవస్థాపకుడు సిఎన్ అన్నాదురై, ద్రావిడ నాయకుడు ఇవిఆర్ పెరియార్ జన్మదినోత్సవం, డిఎంకె వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమం నిర్వహించిన ఈ సభలో సీఎం స్టాలిన్ కలైంజర్ పాల్గొన్నారు. డీఎంకే కూటమిలో 40 స్థానాలు గెలువడమే లక్ష్యంగా పని చేయాలని కోరారు.

బీజేపీయేతర రాష్ట్రాలలో ప్రభుత్వాలకి వ్యతిరేకంగా గవర్నర్‌లతో పరిపాలన చేయాలనీ జరుగుతున్న ప్రయత్నాలను తిప్పికొట్టాలన్నారు. ప్రాంతీయ పార్టీలు బలంగా లేకపోతే ఆయా రాష్ట్రాలలో ప్రభుత్వాలని నడపలేరని అన్నారు. మన బలం చూపించకపోతే కేంద్రం చెప్పుచేతల్లో మనం బతకాల్సిందేనని.. ప్రభుత్వపాలన లో రాష్ట్ర భవిష్జ్యతు కోసం ఏ ఒక్క సొంత నిర్ణయం తీసుకోలేమన్నారు.

జీఎస్టీ వల్ల ఆర్థిక హక్కును.. నీట్‌తో విద్యాహక్కును హరిస్తోందని విమర్శించారు స్టాలిన్. “కేంద్ర ప్రభుత్వ పథకాలు ప్రజా సంక్షేమానికి విరుద్ధమన్నారు. అన్నా, పెరియార్, కలైంజ్ఞర్, ద్రవిడమ్, తమిళం అంటూ మా సభ్యులు నినాదాలు చేయడంతో పార్లమెంట్ దద్దరిల్లిందని అన్నారు. పార్లమెంటులో మూడో అతిపెద్ద పార్టీగా మన ఉనికిని కాపాడుకోవాలని పిలుపునిచ్చారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం

ఆ విషయంలో ఇంకా వెనకబడే ఉన్న తెలంగాణ యువత
ఆ విషయంలో ఇంకా వెనకబడే ఉన్న తెలంగాణ యువత
12జీబీ ర్యామ్‌లో కొత్త స్మార్ట్‌ఫోన్ లాంచ్! అద్భుతమైన ఫీచర్స్‌
12జీబీ ర్యామ్‌లో కొత్త స్మార్ట్‌ఫోన్ లాంచ్! అద్భుతమైన ఫీచర్స్‌
30 మంది ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారు.. బాంబు పేల్చిన కోమటిరెడ్డి
30 మంది ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారు.. బాంబు పేల్చిన కోమటిరెడ్డి
హార్దిక్‌, రోహిత్ కాదు..ముంబై కెప్టెన్‌గా తెరపైకి మరొక కొత్త పేరు
హార్దిక్‌, రోహిత్ కాదు..ముంబై కెప్టెన్‌గా తెరపైకి మరొక కొత్త పేరు
ఐటీ సంస్థలను ఆకర్షించేందుకు కేరళ కొత్త ప్లాన్..!
ఐటీ సంస్థలను ఆకర్షించేందుకు కేరళ కొత్త ప్లాన్..!
లులు మాల్‌లో ఐస్‌ క్రీం కొన్న కస్టమర్‌..కదులుతున్న వాటిని చూసి..
లులు మాల్‌లో ఐస్‌ క్రీం కొన్న కస్టమర్‌..కదులుతున్న వాటిని చూసి..
టెలికాం పేరుతో ఫోన్ కాల్స్ వస్తున్నాయా.. అయితే బీ కేర్ ఫుల్
టెలికాం పేరుతో ఫోన్ కాల్స్ వస్తున్నాయా.. అయితే బీ కేర్ ఫుల్
ఇదేం సరదా.. ఫ్రెండ్ ప్రైవేట్ పార్టులో బ్లోయర్‌తో గాలి కొట్టాడు..
ఇదేం సరదా.. ఫ్రెండ్ ప్రైవేట్ పార్టులో బ్లోయర్‌తో గాలి కొట్టాడు..
ఏప్రిల్‌ 1న రూ.2000 నోట్లు మార్పిడి, డిపాజిట్‌ కుదరదు-RBI
ఏప్రిల్‌ 1న రూ.2000 నోట్లు మార్పిడి, డిపాజిట్‌ కుదరదు-RBI
రాజకీయ పార్టీ స్థాపించే ప్రక్రియ.. ఎన్నికల గుర్తును ఎలా పొందాలి..
రాజకీయ పార్టీ స్థాపించే ప్రక్రియ.. ఎన్నికల గుర్తును ఎలా పొందాలి..
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు