కొత్త పార్లమెంట్ భవన నిర్మాణానికి ముహూర్తం కరారు.. శంకుస్థాపన కార్యక్రమానికి ఎవరెవరు వస్తున్నారో తెలుసా?

భారతీయుల ఆశలు, ఆకాంక్షలకు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం ఢిల్లీలో కొత్త పార్లమెంట్ భవనం నిర్మిస్తున్న సంగతి అందరికి తెలిసిందే.

కొత్త పార్లమెంట్ భవన నిర్మాణానికి ముహూర్తం కరారు.. శంకుస్థాపన కార్యక్రమానికి ఎవరెవరు వస్తున్నారో తెలుసా?
Follow us

|

Updated on: Dec 09, 2020 | 5:21 AM

భారతీయుల ఆశలు, ఆకాంక్షలకు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం ఢిల్లీలో కొత్త పార్లమెంట్ భవనం నిర్మిస్తున్న సంగతి అందరికి తెలిసిందే. కాగా దీనికి సంబంధించి ప్రధానమంత్రి కార్యాలయంతాజాగ ఓ ప్రకటనను విడుదల చేసింది. ఈ నెల 10 న కొత్త పార్లమెంట్ భవన నిర్మాణానికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ శంకుస్థాపను చేయనున్నారు. కార్యక్రమానికి లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా, కేంద్రమంత్రులు, వివిధ పార్టీల నేతలతో పాటు 200 మంది ప్రత్యేక అతిథులు కూడా హాజరవుతారని ప్రకటించింది.

సకల సదుపాయాలతో ఈ పార్లమెంట్‌ భవనానని నిర్మిస్తున్నారు. త్రిభుజాకారంలో ఉండే భవనంలో అత్యాధునిక ఇంధన సామర్థ్యం, కట్టుదిట్టమైన భద్రత సౌకర్యాలు అమర్చుతున్నారు. లోక్‌సభ ప్రస్తుత పరిమాణానికి 3 రెట్లు, రాజ్యసభను విశాలంగా నిర్మిస్తున్నారు. భవనం లోపలి భాగంలో ఇండియన్ హిస్టరీని తెలిపే విధంగా సంస్కృతి, కళలు, వస్త్రాలు, వాస్తుశిల్పాలు తదితర వాటిని ఏర్పాటు చేయనున్నారు. నూతన టెక్నాలజీని వాడుతూ పర్యావరణానికి హాని కలిగించకుండా ఈ భవనాన్ని నిర్మించనున్నారు. 2022 వ సంవత్సరంలో జరుపుకేనే 75 వ స్వాతంత్య్ర దినోత్సవానికి కానుకగా అందిస్తారు.

లులు మాల్‌లో ఐస్‌ క్రీం కొన్న కస్టమర్‌..కదులుతున్న వాటిని చూసి..
లులు మాల్‌లో ఐస్‌ క్రీం కొన్న కస్టమర్‌..కదులుతున్న వాటిని చూసి..
టెలికాం పేరుతో ఫోన్ కాల్స్ వస్తున్నాయా.. అయితే బీ కేర్ ఫుల్
టెలికాం పేరుతో ఫోన్ కాల్స్ వస్తున్నాయా.. అయితే బీ కేర్ ఫుల్
ఇదేం సరదా.. ఫ్రెండ్ ప్రైవేట్ పార్టులో బ్లోయర్‌తో గాలి కొట్టాడు..
ఇదేం సరదా.. ఫ్రెండ్ ప్రైవేట్ పార్టులో బ్లోయర్‌తో గాలి కొట్టాడు..
ఏప్రిల్‌ 1న రూ.2000 నోట్లు మార్పిడి, డిపాజిట్‌ కుదరదు-RBI
ఏప్రిల్‌ 1న రూ.2000 నోట్లు మార్పిడి, డిపాజిట్‌ కుదరదు-RBI
రాజకీయ పార్టీ స్థాపించే ప్రక్రియ.. ఎన్నికల గుర్తును ఎలా పొందాలి..
రాజకీయ పార్టీ స్థాపించే ప్రక్రియ.. ఎన్నికల గుర్తును ఎలా పొందాలి..
ఈ గింజలను ఇలా తింటే పొట్ట తగ్గడం ఖాయం..!బరువు తగ్గి, ఎముకలు బలంగా
ఈ గింజలను ఇలా తింటే పొట్ట తగ్గడం ఖాయం..!బరువు తగ్గి, ఎముకలు బలంగా
రెండు వారాలకే ఓటీటీ బాట పట్టిన బిగ్ బాస్ బ్యూటీ సినిమా..
రెండు వారాలకే ఓటీటీ బాట పట్టిన బిగ్ బాస్ బ్యూటీ సినిమా..
మహిళ మెడలో చైన్ లాగాడు.. కదులుతున్న రైలు నుంచి దూకేశాడు..!
మహిళ మెడలో చైన్ లాగాడు.. కదులుతున్న రైలు నుంచి దూకేశాడు..!
ఏప్రిల్ 1వ తేదీ నుండి పన్ను నిబంధనలు మారబోతున్నాయి.. అవేంటంటే
ఏప్రిల్ 1వ తేదీ నుండి పన్ను నిబంధనలు మారబోతున్నాయి.. అవేంటంటే
ఇప్పటి మీరు ప్లాస్టిక్ బాటిళ్లలోనే నీళ్లు తాగుతున్నారా.? జాగ్రత్త
ఇప్పటి మీరు ప్లాస్టిక్ బాటిళ్లలోనే నీళ్లు తాగుతున్నారా.? జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు