AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కేంద్ర బడ్జెట్‌పై విజయసాయి కీలక వ్యాఖ్యలు!

కేంద్ర బడ్జెట్ నిరాశ పరిచిందని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి చెప్పారు. కేంద్ర ఆర్థిక మంత్రి బడ్జెట్ ప్రవేశపెట్టిన అనంతరం ఢిల్లీలో విజయసాయిరెడ్డి మీడియాతో మాట్లాడారు. ఏపీకి సాయం చేస్తామన్న హామీని కేంద్రం నిలబెట్టుకోలేదని, పోలవరం, రాజధాని ప్రస్తావనే లేదని విజయసాయిరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. బడ్జెట్‌లో ఏపీకి అదనంగా ఇచ్చిందేమీలేదని ఆయన చెప్పారు. కార్మికులకు పెన్షన్లు ఆహ్వానిస్తున్నామని, ఎన్‌ఆర్‌ఐలకు ఆధార్‌ కార్డులు ఇవ్వడం మంచిదేనని విజయసాయిరెడ్డి అభిప్రాయపడ్డారు. ఎయిరిండియాను ప్రైవేటీకరించడం సరికాదని చెప్పారు. పారిశ్రామికరంగానికి ఏం చేస్తారన్నదానిపై […]

కేంద్ర బడ్జెట్‌పై విజయసాయి కీలక వ్యాఖ్యలు!
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jul 05, 2019 | 5:06 PM

Share

కేంద్ర బడ్జెట్ నిరాశ పరిచిందని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి చెప్పారు. కేంద్ర ఆర్థిక మంత్రి బడ్జెట్ ప్రవేశపెట్టిన అనంతరం ఢిల్లీలో విజయసాయిరెడ్డి మీడియాతో మాట్లాడారు. ఏపీకి సాయం చేస్తామన్న హామీని కేంద్రం నిలబెట్టుకోలేదని, పోలవరం, రాజధాని ప్రస్తావనే లేదని విజయసాయిరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. బడ్జెట్‌లో ఏపీకి అదనంగా ఇచ్చిందేమీలేదని ఆయన చెప్పారు. కార్మికులకు పెన్షన్లు ఆహ్వానిస్తున్నామని, ఎన్‌ఆర్‌ఐలకు ఆధార్‌ కార్డులు ఇవ్వడం మంచిదేనని విజయసాయిరెడ్డి అభిప్రాయపడ్డారు. ఎయిరిండియాను ప్రైవేటీకరించడం సరికాదని చెప్పారు. పారిశ్రామికరంగానికి ఏం చేస్తారన్నదానిపై స్పష్టత ఇవ్వలేదని వ్యాఖ్యానించారు.

300 కీమీ మెట్రో రైల్ ప్రాజెక్ట్ అన్నారు… అందులో విజయవాడ, విశాఖపట్నంలో ప్రాజెక్టు గురించి ప్రస్తావన లేదు… ఇందులో కూడా ఏపీకి అన్యాయం చేశారని విజయసాయి పేర్కొన్నారు. పవర్ గ్రిడ్ ఒకటే చేస్తామనడం, డ్వాక్రా మహిళకు లక్ష రూపాయలు లోన్ ఇస్తామని చెప్పడం అభినందనియమని ఆయన అన్నారు. డబ్బు దోచుకొని విదేశాలకు వెళ్లిన వాళ్ల దగ్గర నుంచి డబ్బుని వెనక్కి తీసుకోని వస్తే చాలమంచిదని విజయసాయి తెలిపారు.

రూపాయి కూడా ఖర్చు చేయకుండా మీ ఇంటి వాస్తు దోషాలకు చెక్..
రూపాయి కూడా ఖర్చు చేయకుండా మీ ఇంటి వాస్తు దోషాలకు చెక్..
ప్యాకెట్‌ పాలలో ప్రమాదకర కోలిఫామ్ బాక్టీరియా వీడియో
ప్యాకెట్‌ పాలలో ప్రమాదకర కోలిఫామ్ బాక్టీరియా వీడియో
ఏపీ ప్రజలకు రైల్వేశాఖ శుభవార్త
ఏపీ ప్రజలకు రైల్వేశాఖ శుభవార్త
పూరి బీచ్‌లో వెలసిన మహా శివుడు!17,000 రుద్రాక్షలతో అద్భుతమైన రూపం
పూరి బీచ్‌లో వెలసిన మహా శివుడు!17,000 రుద్రాక్షలతో అద్భుతమైన రూపం
ఇవాళే జేఈఈ మెయిన్ 2026 ఫలితాలు.. మీ స్కోర్ కార్డ్ ఇలా డౌన్‌లోడ్
ఇవాళే జేఈఈ మెయిన్ 2026 ఫలితాలు.. మీ స్కోర్ కార్డ్ ఇలా డౌన్‌లోడ్
లాస్ట్ మ్యాచ్ ఆడేసిన పాక్ స్టార్ ప్లేయర్.. కెరీర్ క్లోజ్..?
లాస్ట్ మ్యాచ్ ఆడేసిన పాక్ స్టార్ ప్లేయర్.. కెరీర్ క్లోజ్..?
‘షట్‌డౌన్ చేస్తే చంపేస్తా’.. ఇంజినీర్‌కు ‘ఏఐ’ బెదిరింపు!
‘షట్‌డౌన్ చేస్తే చంపేస్తా’.. ఇంజినీర్‌కు ‘ఏఐ’ బెదిరింపు!
శ్రీశైలం శివయ్యకు చెవిటి మల్లన్న అనే పేరు ఎందుకొచ్చిందంటే..?
శ్రీశైలం శివయ్యకు చెవిటి మల్లన్న అనే పేరు ఎందుకొచ్చిందంటే..?
పెళ్లికాని ప్రసాదులూ గెట్ రెడీ.. మూఢం ముగిసింది.. వెడ్డింగ్ టైమ్
పెళ్లికాని ప్రసాదులూ గెట్ రెడీ.. మూఢం ముగిసింది.. వెడ్డింగ్ టైమ్
ఈ గుడికి కాపాలాగా మొసళ్లు..పండ్లు, స్వీట్లు తింటూ భక్తులతో స్నేహం
ఈ గుడికి కాపాలాగా మొసళ్లు..పండ్లు, స్వీట్లు తింటూ భక్తులతో స్నేహం