గుడ్ న్యూస్ : ‘మై జీహెచ్‌ఎంసీ యాప్‌’తోనూ ఆస్తిపన్ను చెల్లింపులు

ఆస్తి ప‌న్ను బ‌కాయిదారులంద‌రికీ తెలంగాణ ప్ర‌భుత్వం గుడ్ న్యూస్ చెప్పిన సంగ‌తి తెలిసిందే. వన్‌టైం స్కీం(ఓటీఎస్‌) కింద బ‌కాయిలు క‌డితే ప‌లు ప్ర‌యోజ‌నాలు పొందే వెసులుబాటు క‌ల్పించింది.

గుడ్ న్యూస్ :  'మై జీహెచ్‌ఎంసీ యాప్‌'తోనూ ఆస్తిపన్ను చెల్లింపులు
Follow us

|

Updated on: Aug 02, 2020 | 8:26 AM

ఆస్తి ప‌న్ను బ‌కాయిదారులంద‌రికీ తెలంగాణ ప్ర‌భుత్వం గుడ్ న్యూస్ చెప్పిన సంగ‌తి తెలిసిందే. వన్‌టైం స్కీం(ఓటీఎస్‌) కింద బ‌కాయిలు క‌డితే ప‌లు ప్ర‌యోజ‌నాలు పొందే వెసులుబాటు క‌ల్పించింది. ఇందుకు సంబంధించి ఓ జీవో కూడా జారీ చేసింది. జీవో 306 ప్రకారం 2019-20 సంవత్సరం వరకు బకాయి ఉన్న ఆస్తి పన్ను, వ‌డ్డీపై విధించిన 10 శాతం చెల్లించడం ద్వారా 90 శాతం రాయితీ పొందొచ్చని జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ లోకేష్‌కుమార్ తెలిపారు.

ఈ పథకాన్ని ‘మై జీహెచ్‌ఎంసీ’ యాప్‌, వెబ్‌సైట్‌లో అప్‌గ్రేడ్ చేసిన‌ట్లు అధికారులు తెలిపారు. వీటి ద్వారా ఇంటి నుంచే పేమెంట్స్ జరిపే వీలుంటుంద‌ని వివ‌రించారు. ప్ర‌స్తుత కోవిడ్ ప‌రిస్థితుల్లో బ‌య‌ట‌కు వెళ్ల‌కుండా ఈ సౌక‌ర్యం ఉప‌యోగక‌రంగా ఉంటుందని వెల్ల‌డించారు. సిటిజన్‌ సర్వీస్‌ సెంటర్లు, మీసేవా కేంద్రాలతో పాటు బిల్‌ కలెక్టర్ల వ‌ద్ద చెల్లింపులు జ‌ర‌ప‌వ‌చ్చ‌ని తెలిపారు. దీని ద్వారా సిటీ పరిధిలో 5,41,010 మంది యజమానులకు ప్రయోజనం చేకూరనుందని కమిషనర్ వెల్ల‌డించారు.

Read More : ఏపీలోని కొవిడ్ ఆస్పత్రుల్లో ఉన్న బెడ్లు, వెంటిలేటర్ల‌ వివరాలు

ఎన్‌పీఎస్‌ లేదా మ్యూచువల్ ఫండ్ రిటైర్‌మెంట్‌కు ఏది బెటర్?
ఎన్‌పీఎస్‌ లేదా మ్యూచువల్ ఫండ్ రిటైర్‌మెంట్‌కు ఏది బెటర్?
అనపర్తి టీడీపీలో అసంతృప్తి జ్వాలలు.. నల్లమిల్లి న్యాయ పోరాటం
అనపర్తి టీడీపీలో అసంతృప్తి జ్వాలలు.. నల్లమిల్లి న్యాయ పోరాటం
గ్రాట్యుటీ అంటే ఏమిటి? దీనిని ఎలా లెక్కిస్తారు..?
గ్రాట్యుటీ అంటే ఏమిటి? దీనిని ఎలా లెక్కిస్తారు..?
సీటు చిరిగింది - ఆఫీసు మండింది..
సీటు చిరిగింది - ఆఫీసు మండింది..
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..