భూ వివాదంతో.. సెల్ టవర్ ఎక్కిన మహిళ..

నల్గొండ జిల్లాలో భూ వివాదం పరిష్కరించాలంటూ ఓ మహిళ సెల్ టవర్ ఎక్కి హల్‌చల్ చేసింది. నకిరేకల్ మండలం కడపర్థికి చెందిన సోమయ్యాకు ఇద్దరు భార్యలు ఉన్నారు. మొదటి భార్యకు పిల్లలు లేరని.. సొమయ్య అంజమ్మ అనే మహిళను రెండో వివాహం చేసుకున్నాడు. కాగా, అనారోగ్యంతో ఎనిమిదేళ్ల క్రితమే సోమయ్య మరణించాడు. అయితే అతడు చనిపోకముందే తనకు ఉన్న రెండు ఎకరాల భూమిని ఇద్దరి భార్యల పేరు మీద సమానంగా పంచాడు. కాగా, ఈ సంవత్సరం అంజమ్మ […]

భూ వివాదంతో.. సెల్ టవర్ ఎక్కిన మహిళ..
Follow us

| Edited By:

Updated on: Aug 31, 2019 | 1:39 PM

నల్గొండ జిల్లాలో భూ వివాదం పరిష్కరించాలంటూ ఓ మహిళ సెల్ టవర్ ఎక్కి హల్‌చల్ చేసింది. నకిరేకల్ మండలం కడపర్థికి చెందిన సోమయ్యాకు ఇద్దరు భార్యలు ఉన్నారు. మొదటి భార్యకు పిల్లలు లేరని.. సొమయ్య అంజమ్మ అనే మహిళను రెండో వివాహం చేసుకున్నాడు. కాగా, అనారోగ్యంతో ఎనిమిదేళ్ల క్రితమే సోమయ్య మరణించాడు. అయితే అతడు చనిపోకముందే తనకు ఉన్న రెండు ఎకరాల భూమిని ఇద్దరి భార్యల పేరు మీద సమానంగా పంచాడు.

Woman Climbs Cell Tower Over Land Issues In Nalgonda District

కాగా, ఈ సంవత్సరం అంజమ్మ తన పొలంతో పాటు పక్కనే ఉన్న మొదటి భార్య పొలాన్ని కూడా దున్నింది. దీంతో ఇద్దరి మధ్య గొడవలు మొదలయ్యాయి. ఒకరికి ఒకరు ఎంతకి తగ్గక పోగా, వివాదం కాస్త రచ్చకెక్కింది. తనకు న్యాయం చేయాలంటూ అంజమ్మ సెల్ టవర్ ఎక్కింది. తన పొలం తనకు అప్పగిస్తే తప్ప కిందికి దిగుతానని.. లేకపోతే పై నుంచి దూకేస్తానని గొడవ చేసింది. తనకు పిల్లలు కూడా లేరని.. ఇప్పుడు పొలం కూడా లాక్కుంటే తాను ఎలా బతకాలని ఆవేదన వ్యక్తం చేసింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని అంజమ్మకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చి కిందకు దించారు.

జగన్ యాత్రకు జనం నీరాజనం.. మూడో రోజు బస్సు యాత్ర దృశ్యాలు
జగన్ యాత్రకు జనం నీరాజనం.. మూడో రోజు బస్సు యాత్ర దృశ్యాలు
తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??
తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??
ఏప్రిల్‌లో సగం రోజులు బ్యాంకులు క్లోజ్‌.. ఏయే రోజుల్లో అంటే..
ఏప్రిల్‌లో సగం రోజులు బ్యాంకులు క్లోజ్‌.. ఏయే రోజుల్లో అంటే..
రెడ్ రైస్ తింటే.. ఊహించనన్ని హెల్త్ బెనిఫిట్స్!
రెడ్ రైస్ తింటే.. ఊహించనన్ని హెల్త్ బెనిఫిట్స్!
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ప్రగ్యా జైస్వాల్‌..
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ప్రగ్యా జైస్వాల్‌..
కర్నూలు జిల్లాలో ప్రజాగళం యాత్ర.. వాలంటీర్లకు చంద్రబాబు కీలక హామీ
కర్నూలు జిల్లాలో ప్రజాగళం యాత్ర.. వాలంటీర్లకు చంద్రబాబు కీలక హామీ
యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్‌కు చెక్ పెట్టాలా.. ఈ పండు తింటే చాలు.
యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్‌కు చెక్ పెట్టాలా.. ఈ పండు తింటే చాలు.
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు