బెజ‌వాడ గ్యాంగ్‌వార్..సందీప్ మృతదేహం తరలింపులో గంద‌ర‌గోళం..

విజయవాడ పటమటలో జరిగిన గ్యాంగ్‌వార్‌ ఘటన రాష్ట్ర‌వ్యాప్తంగా సంచ‌ల‌నం క్రియేట్ చేసిన సంగ‌తి తెలిసిందే. ఈ గ్యాంగ్ వార్ లో స్టూడెంట్ లీడ‌ర్ తోట సందీప్ ప్రాణాలు కోల్పోయాడు.

బెజ‌వాడ గ్యాంగ్‌వార్..సందీప్ మృతదేహం తరలింపులో గంద‌ర‌గోళం..
Follow us

|

Updated on: Jun 01, 2020 | 4:02 PM

విజయవాడ పటమటలో జరిగిన గ్యాంగ్‌వార్‌ ఘటన రాష్ట్ర‌వ్యాప్తంగా సంచ‌ల‌నం క్రియేట్ చేసిన సంగ‌తి తెలిసిందే. ఈ గ్యాంగ్ వార్ లో స్టూడెంట్ లీడ‌ర్ తోట సందీప్ ప్రాణాలు కోల్పోయాడు. అత‌డి మృతదేహానికి పోస్టుమార్టం పూర్తయిన అనంత‌రం… తరలింపులో పోలీసులు, కుటుంబసభ్యుల మధ్య భిన్నాభిప్రాయాలు నెల‌కున్నాయి. సందీప్ తల్లి కదలలేని పరిస్థితిలో ఉందని, క‌డ‌చూపు కోసం బాడీని ఇంటికి తీసుకెళ్లేందుకు అనుమతించాల్సిందిగా కుటుంబసభ్యులు రిక్వెస్ట్ చేశారు. అయితే సందీప్ ఫ్యామిలీ నివశిస్తోన్న‌ ప్రాంతం రెడ్‌జోన్‌లో ఉండ‌టంతో పోలీసులు అందుకు నిరాక‌రించారు. నేరుగా స్వర్గపురికే మృతదేహం తరలించారు. దాన్ని చూసేందుకు తరలివస్తున్న ప‌లువురు యువ‌కుల‌ను సైతం పోలీసులు అడ్డుకున్నారు. సందీప్‌ మృతికి నివాళిగా అతడి ఫ్రెండ్స్ పటమటలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేయ‌గా..వాటిని వీఎంసీ సిబ్బంది, పోలీసులు తొలగించారు.

మ‌రో వైపు ఈ ఘ‌ట‌న‌ను సీరియ‌స్ తీసుకున్న బెజ‌వాడ పోలీసులు..ఏడు బృందాలతో నిందితుల కోసం విస్తృతంగా గాలింపు చేపట్టారు. ఓ అపార్ట్‌మెంట్‌ విషయమై జరిగిన సెటిల్‌మెంట్‌లో ఈ ఘ‌ర్ష‌ణ చెల‌రేగిన్ట‌ట్టు ప్రాథ‌మికంగా తేల్చారు.

ఎన్‌పీఎస్‌ లేదా మ్యూచువల్ ఫండ్ రిటైర్‌మెంట్‌కు ఏది బెటర్?
ఎన్‌పీఎస్‌ లేదా మ్యూచువల్ ఫండ్ రిటైర్‌మెంట్‌కు ఏది బెటర్?
అనపర్తి టీడీపీలో అసంతృప్తి జ్వాలలు.. నల్లమిల్లి న్యాయ పోరాటం
అనపర్తి టీడీపీలో అసంతృప్తి జ్వాలలు.. నల్లమిల్లి న్యాయ పోరాటం
గ్రాట్యుటీ అంటే ఏమిటి? దీనిని ఎలా లెక్కిస్తారు..?
గ్రాట్యుటీ అంటే ఏమిటి? దీనిని ఎలా లెక్కిస్తారు..?
సీటు చిరిగింది - ఆఫీసు మండింది..
సీటు చిరిగింది - ఆఫీసు మండింది..
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..