కరెంట్ చార్జీలు పెంచలేదు: విద్యుత్ శాఖ

తెలంగాణలో విద్యుత్ చార్జీలు పెంచారన్న వార్తల్లో ఏమాత్రం నిజంలేదని టీఎస్‌ఎస్‌పీడీసీఎల్‌ ఎండీ రఘుమారెడ్డి స్పష్టం చేశారు. కరెంట్ బిల్లులు ఒక్క రూపాయి పెంచలేదన్న ఆయన.. ప్రస్తుత స్లాబ్స్ ప్రకారమే చార్జీలు వసూలు చేస్తున్నామన్నారు.

కరెంట్ చార్జీలు పెంచలేదు: విద్యుత్ శాఖ
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jun 06, 2020 | 6:46 PM

తెలంగాణలో విద్యుత్ చార్జీలు పెంచారన్న వార్తల్లో ఏమాత్రం నిజంలేదని టీఎస్‌ఎస్‌పీడీసీఎల్‌ ఎండీ రఘుమారెడ్డి స్పష్టం చేశారు. కరెంట్ బిల్లులు ఒక్క రూపాయి పెంచలేదన్న ఆయన.. ప్రస్తుత స్లాబ్స్ ప్రకారమే చార్జీలు వసూలు చేస్తున్నామన్నారు. లాక్‌డౌన్ కారణంగా ఏప్రిల్, మే నెలలకు గానూ పాత రీడింగ్ ప్రకారమే అంచనా బిల్లులు మాత్రమే వసూలు చేశామన్నారు. ఈ నెల ఇంటింటికి వెళ్లి రీడింగ్ తీసి బిల్లులు ఇస్తున్నామని తెలిపారు. ఈ సమ్మర్‌లో విద్యుత్ వినియోగం పెరిగిన కారణంగా వినియోగదారులకు స్లాబులు మారాయన్నారు. గృహ వినియోగం పెరిగడంతోనే స్లాబు చార్జీలు మారాయని స్పష్టం చేశారు రఘుమారెడ్డి. రీడింగ్‌లో గానీ, బిల్లులో గానీ ఎక్కడా తప్పిదాలు జరగలేదన్న ఆయన.. సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు వాస్తవం కాదన్నారు. ఎక్కడైన తప్పులు జరిగితే తమ దృష్టికి తీసుకువస్తే పరిష్కరిస్తామని రఘుమారెడ్డి చెప్పారు.

Latest Articles
ఇక మొబైల్‌ స్క్రీన్‌పై కాలర్‌ నేమ్‌.. ట్రాయ్‌ కీలక నిర్ణయం
ఇక మొబైల్‌ స్క్రీన్‌పై కాలర్‌ నేమ్‌.. ట్రాయ్‌ కీలక నిర్ణయం
శుక్రవారం రోజున పొరపాటున కూడా ఈ పనులు చేయవద్దు
శుక్రవారం రోజున పొరపాటున కూడా ఈ పనులు చేయవద్దు
అక్కడ నిశ్చితార్తం చేసుకోవడానికి కారణం అదే.. అదితి రావ్ కామెంట్స
అక్కడ నిశ్చితార్తం చేసుకోవడానికి కారణం అదే.. అదితి రావ్ కామెంట్స
మళ్లీ పరుగులు పెడుతున్న బంగారం, వెండి ధరలు.. తాజా రేట్ల వివరాలు
మళ్లీ పరుగులు పెడుతున్న బంగారం, వెండి ధరలు.. తాజా రేట్ల వివరాలు
దిన ఫలాలు (మే 3, 2024): 12 రాశుల వారికి ఇలా..
దిన ఫలాలు (మే 3, 2024): 12 రాశుల వారికి ఇలా..
అదరగొట్టిన హైదరాబాద్.. రాజస్థాన్ పై ఒక పరుగు తేడాతో విజయం
అదరగొట్టిన హైదరాబాద్.. రాజస్థాన్ పై ఒక పరుగు తేడాతో విజయం
ప్లేస్ ఫిక్స్ అయ్యిందని రిలాక్స్ అయ్యారా?భారత ప్లేయర్ల ప్లాఫ్ షో
ప్లేస్ ఫిక్స్ అయ్యిందని రిలాక్స్ అయ్యారా?భారత ప్లేయర్ల ప్లాఫ్ షో
నాపై ఒక్క మచ్చ కూడా లేదు.. నిజాయితీతో ఏదైనా సాధ్యమవుతుంది: మోదీ
నాపై ఒక్క మచ్చ కూడా లేదు.. నిజాయితీతో ఏదైనా సాధ్యమవుతుంది: మోదీ
బ్యాంకు ఖాతాల్లో పెన్షన్లు జమ చేయడంతో లబ్దిదారుల ఇబ్బందులు
బ్యాంకు ఖాతాల్లో పెన్షన్లు జమ చేయడంతో లబ్దిదారుల ఇబ్బందులు
'దేశాన్ని ముందుకు తీసుకెళ్లడంలో బెంగాల్ పాత్ర కీలకం'.. మోదీ..
'దేశాన్ని ముందుకు తీసుకెళ్లడంలో బెంగాల్ పాత్ర కీలకం'.. మోదీ..