టాప్ 10 న్యూస్ @ 6PM

1. ప్రశాంతంగా ముగిసిన తొలి విడుత పరిషత్ పోలింగ్ తెలంగాణ వ్యాప్తంగా తొలి విడుత ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలకు పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది. ఇవాళ ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 5 గంటల దాకా.. Read more 2. ఖాకీలూ.. పోలీస్ స్టేషన్‌లోనే బర్త్‌డే వేడుకలా..? కరీంనగర్ జిల్లా మానకొండూరు పోలీస్‌స్టేషన్‌లో.. ఓ ప్రైవేట్ వ్యక్తికి పుట్టినరోజు వేడుకలు జరపడం వివాదాస్పదమవుతోంది. మానకొండూరు పోలీస్‌స్టేషన్‌లో.. Read more 3. బాసర అమ్మవారి వజ్రం […]

టాప్ 10 న్యూస్ @ 6PM

Edited By:

Updated on: May 06, 2019 | 6:00 PM

1. ప్రశాంతంగా ముగిసిన తొలి విడుత పరిషత్ పోలింగ్

తెలంగాణ వ్యాప్తంగా తొలి విడుత ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలకు పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది. ఇవాళ ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 5 గంటల దాకా.. Read more

2. ఖాకీలూ.. పోలీస్ స్టేషన్‌లోనే బర్త్‌డే వేడుకలా..?

కరీంనగర్ జిల్లా మానకొండూరు పోలీస్‌స్టేషన్‌లో.. ఓ ప్రైవేట్ వ్యక్తికి పుట్టినరోజు వేడుకలు జరపడం వివాదాస్పదమవుతోంది. మానకొండూరు పోలీస్‌స్టేషన్‌లో.. Read more

3. బాసర అమ్మవారి వజ్రం మిస్..! నోరుమెదపని అధికారులు..?

ఆ మధ్య తిరుపతి గోవిందరాజ స్వామి ఆలయంలో మూడు బంగారు కిరీటాలు మాయమైన ఘటన మరువక ముందే మరొకటి చోటుచేసుకుంది. నిర్మల్ జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన.. Read more

4. వడగాల్పుల డేంజర్: వాతావరణ శాఖ హెచ్చరిక

దేశవ్యాప్తంగా భానుడి ధాటికి ప్రజలు అల్లాడిపోతున్నారు. గతంలో ఎన్నడూ లేనంతగా ఉష్ణోగ్రతలు అసాధారణంగా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో నేడు, రేపు ఉష్ణోగ్రతలు మరింత.. Read more

5. సీబీఎస్ఈ టెన్త్ క్లాస్ ఫలితాలు విడుదల

సీబీఎస్ఈ  10వ తరగతి ఫలితాలు విడుదలయ్యాయి. ఫిబ్రవరి 2 నుంచి మార్చి 29వ తేదీ వరకు నిర్వహించిన పరీక్షలకు దేశ వ్యాప్తంగా 27 లక్షల మంది విద్యార్థులు హాజరు కాగా.. Read more

6. ముగిసిన ఐదో విడత ఎన్నికలు

లోక్‌సభ ఎన్నికల్లో భాగంగా ఐదో విడత పోలింగ్ ముగిసింది. ఏడు రాష్ట్రాల్లోని 51 స్థానాలకు ఈ ఎన్నికలు జరగగా.. పలువురు ప్రముఖులు.. Read more

7. ఇక మీ పని ఖతం.. మీరు మాజీలే: మోదీపై దీదీ సెటైర్

ఎన్నికల తరుణంలో మాజీ ప్రధానితో వేదిక పంచుకోవడం ఇష్టం లేకనే తాను మోదీ ఫోన్‌కాల్‌కు స్పందించలేదని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ.. Read more

8.నా విజ్ఞప్తి మేరకు… 850 భారతీయ ఖైదీలకు విముక్తి: నరేంద్ర మోదీ

సౌదీ అరేబియా దేశంలోని జైళ్లలో మగ్గుతున్న 850 మంది భారతీయ ఖైదీల విడుదలకు సౌదీ ప్రిన్స్‌ మొహమ్మద్‌ బిన్‌ సల్మాన్‌ ఆదేశాలు జారీ చేశారు. దేశ రాజధానిలో.. Read more

9. శ్రీలంకలో సోషల్ మీడియాకు మళ్లీ సంకెళ్లు

సోషల్ మీడియాపై శ్రీలంక ప్రభుత్వం మరోసారి తాత్కాలిక బ్యాన్‌ విధించింది. తాజాగా దేశంలో రెండు సామాజిక వర్గాల మధ్య ఘర్షణలు చెలరేగిన నేపథ్యంలో ఎలాంటి.. Read more

10. ట్రంప్ దెబ్బకు స్టాక్ మార్కెట్ ఢమాల్

ట్రంప్ దెబ్బకు దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు భారీ నష్టాలను మూటగట్టుకున్నాయి. అమెరికా-చైనాల మధ్య నెలకొన్న వాణిజ్య యుద్ధ వాతావరణమే దీనికి కారణమయ్యింది. చైనా వస్తువులపై.. Read more