రేపు పలు ప్యాసింజర్ రైళ్లు రద్దు

రేపు ( గురువారం) పలు ప్యాసింజర్ రైళ్లు రద్దు అయ్యాయి. ఈ మేరకు రైల్వే సీపీఆర్వో రాకేశ్ఒక ప్రకటన చేశారు. మణుగూరు- ఖాజీపేట్‌ల మధ్య నడిచే మణుగూరు ప్యాసింజర్, డోర్నకల్- భద్రాచలం మధ్య నడిచే డోర్నకల్ ప్యాసింజర్, విజయవాడ- భద్రాచలం మధ్య నడిచే విజయవాడ ప్యాసింజర్ రైళ్లను రద్దు చేస్తున్నట్టు రైల్వే సీపీఆర్వో తెలిపారు. అదే విధంగా ఫలక్‌నుమా- జనగామ మధ్య నడిచే ఫలక్‌నుమా ప్యాసింజర్ కూడూ రద్ద చేసినట్టు ఆయన తెలిపారు.

రేపు పలు ప్యాసింజర్ రైళ్లు రద్దు

Edited By:

Updated on: Sep 11, 2019 | 9:45 PM

రేపు ( గురువారం) పలు ప్యాసింజర్ రైళ్లు రద్దు అయ్యాయి. ఈ మేరకు రైల్వే సీపీఆర్వో రాకేశ్ఒక ప్రకటన చేశారు. మణుగూరు- ఖాజీపేట్‌ల మధ్య నడిచే మణుగూరు ప్యాసింజర్, డోర్నకల్- భద్రాచలం మధ్య నడిచే డోర్నకల్ ప్యాసింజర్, విజయవాడ- భద్రాచలం మధ్య నడిచే విజయవాడ ప్యాసింజర్ రైళ్లను రద్దు చేస్తున్నట్టు రైల్వే సీపీఆర్వో తెలిపారు. అదే విధంగా ఫలక్‌నుమా- జనగామ మధ్య నడిచే ఫలక్‌నుమా ప్యాసింజర్ కూడూ రద్ద చేసినట్టు ఆయన తెలిపారు.