AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

గ్రామ సచివాలయాల్లో జూన్ 8 నుంచి శ్రీవారి దర్శనం టిక్కెట్లు..

వెంకన్న దర్శనం టికెట్లు ఆన్‌లైన్‌లో జూన్ 8 నుంచి భక్తులకు అందుబాటులో ఉంటాయని టీటీడీ ప్రకటించింది. ఆన్‌లైన్‌లో రోజుకు మూడు వేల టిక్కెట్లు అందుబాటులో ఉంటాయన్నారు.

గ్రామ సచివాలయాల్లో జూన్ 8 నుంచి శ్రీవారి దర్శనం టిక్కెట్లు..
Ravi Kiran
|

Updated on: Jun 05, 2020 | 9:04 PM

Share

అన్ లాక్-1 నేపథ్యంలో టీటీడీ మళ్లీ శ్రీవారి దర్శనాలను పునః ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. తొలుత ట్రయిల్ రన్‌లో భాగంగా ఈ నెల 8,9,10 తేదీల్లో స్థానికులు, టీటీడీ ఉద్యోగులకు అనుమతి ఇవ్వనుండగా.. సాధారణ భక్తులకు ఈ నెల 11వ తేదీ నుంచి అనుమతించనున్నారు. ఇదిలా ఉంటే వెంకన్న దర్శనం టికెట్లు ఆన్‌లైన్‌లో జూన్ 8 నుంచి భక్తులకు అందుబాటులో ఉంటాయని టీటీడీ ప్రకటించింది. ఆన్‌లైన్‌లో రోజుకు మూడు వేల టిక్కెట్లు అందుబాటులో ఉంటాయన్నారు.

ఇక ఆన్‌లైన్‌ ద్వారా దర్శనం టిక్కెట్లు కొనుగోలు చేసినవారికి గదులు కేటాయిస్తామని.. గ్రామ సచివాలయంలో కూడా తిరుమల శ్రీవారి దర్శనం టిక్కెట్లు ఆన్‌లైన్‌లో కొనుగోలు చేయవచ్చునని తెలిపారు. దర్శనాలకు వచ్చే భక్తులు మాస్క్ ధరించడం, సామాజిక దూరం పాటించడం తప్పనిసరని అన్నారు. కాగా, రోజుకు 200 మందికి ర్యాండమ్ గా పరీక్షలు నిర్వహించనుండగా.. టెస్టుల తర్వాతే కొండపైకి అనుమతించనున్నారు.

మన ఐకమత్యంతోనే రాష్ట్ర అభివృద్ధి- సీఎం చంద్రబాబు
మన ఐకమత్యంతోనే రాష్ట్ర అభివృద్ధి- సీఎం చంద్రబాబు
మూసీ సుందరీకరణలో మరో ముందడుగు.. ప్రభుత్వం కీలక నిర్ణయం!
మూసీ సుందరీకరణలో మరో ముందడుగు.. ప్రభుత్వం కీలక నిర్ణయం!
విజయవాడ, విశాఖపట్నం మెట్రోపై ముందడుగు
విజయవాడ, విశాఖపట్నం మెట్రోపై ముందడుగు
ఎక్కువగా నవ్వే వారు ఈ సీక్రెట్ తెలుసుకోకపోతే కష్టమే!
ఎక్కువగా నవ్వే వారు ఈ సీక్రెట్ తెలుసుకోకపోతే కష్టమే!
ఈ ఆకును అలుసుగా చూడొద్దు!ఆహారంలో చేర్చుకున్నారంటే ఎముకలకు భలే బలం
ఈ ఆకును అలుసుగా చూడొద్దు!ఆహారంలో చేర్చుకున్నారంటే ఎముకలకు భలే బలం
క్యాబేజీ చికెన్ కర్రీ ఇలా వండి తింటే.. ముక్క కూడా వదలరు!
క్యాబేజీ చికెన్ కర్రీ ఇలా వండి తింటే.. ముక్క కూడా వదలరు!
మూడు కార్పొరేషన్లుగా జీహెచ్‌ఎంసీ.. సింగపూర్ కంటే ట్రిపుల్ సైజు..
మూడు కార్పొరేషన్లుగా జీహెచ్‌ఎంసీ.. సింగపూర్ కంటే ట్రిపుల్ సైజు..
2025 ముగిసే నాటికి అత్యధిక బంగారం ఉన్న టాప్‌ 10 దేశాలు ఇవే!
2025 ముగిసే నాటికి అత్యధిక బంగారం ఉన్న టాప్‌ 10 దేశాలు ఇవే!
చంపేది మొసలా? సైకో కిల్లరా?ఓటీటీలో ఇంట్రెస్టింగ్ క్రైమ్ థ్రిల్లర్
చంపేది మొసలా? సైకో కిల్లరా?ఓటీటీలో ఇంట్రెస్టింగ్ క్రైమ్ థ్రిల్లర్
రైతులకు గుడ్‌న్యూస్.. ఎకరాకు రూ.30వేలు, ప్రతి రెండేళ్లకు 5 శాతం
రైతులకు గుడ్‌న్యూస్.. ఎకరాకు రూ.30వేలు, ప్రతి రెండేళ్లకు 5 శాతం