AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana BJP: నామినేటెడ్‌ పోస్టుల వ్యవహారం.. టీ.బీజేపీ మహిళా నేతపై ఫిర్యాదు..

Telangana BJP: తెలంగాణ బీజేపీలో మరోసారి నామినేటెడ్‌ పోస్టుల వ్యవహారం తెరపైకి వచ్చింది. దీనిపై పోలీస్ కేసు కూడా నమోదు కావడంతో తీవ్ర కలకలం రేగింది. వివరాల్లోకి వెళ్తే.. నామినేటెడ్‌ పోస్టు ఇప్పిస్తానంటూ రూ.20 లక్షలు తీసుకుని మోసం చేశారని రంగారెడ్డి జిల్లా మహిళా మోర్చా ప్రెసిడెంట్ ఉమామహేశ్వరి రెడ్డిపై బీజేపీ యువమోర్చా స్టేట్ సెక్రటరీ బొక్కా బాల్ రెడ్డి ఫిర్యాదు చేశారు. Also Read: Temple Attacks In AP స్పోర్ట్స్ అధారిటీ అఫ్ ఇండియా […]

Telangana BJP: నామినేటెడ్‌ పోస్టుల వ్యవహారం.. టీ.బీజేపీ మహిళా నేతపై ఫిర్యాదు..
Ravi Kiran
|

Updated on: Feb 16, 2020 | 2:40 PM

Share

Telangana BJP: తెలంగాణ బీజేపీలో మరోసారి నామినేటెడ్‌ పోస్టుల వ్యవహారం తెరపైకి వచ్చింది. దీనిపై పోలీస్ కేసు కూడా నమోదు కావడంతో తీవ్ర కలకలం రేగింది. వివరాల్లోకి వెళ్తే.. నామినేటెడ్‌ పోస్టు ఇప్పిస్తానంటూ రూ.20 లక్షలు తీసుకుని మోసం చేశారని రంగారెడ్డి జిల్లా మహిళా మోర్చా ప్రెసిడెంట్ ఉమామహేశ్వరి రెడ్డిపై బీజేపీ యువమోర్చా స్టేట్ సెక్రటరీ బొక్కా బాల్ రెడ్డి ఫిర్యాదు చేశారు.

Also Read: Temple Attacks In AP

స్పోర్ట్స్ అధారిటీ అఫ్ ఇండియా సెక్రటరీ పోస్టు ఇప్పిస్తానని సుమారు రూ.38 లక్షలు ఉమామహేశ్వరి రెడ్డి డిమాండ్ చేశారని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనితో ఆమెపై 420, 384, 406 సెక్షన్ల కింద రాజేంద్రనగర్ పోలీసులు కేసును నమోదు చేశారు.