తమిళనాడు గ్రామపంచాయితీల్లో అతివలదే హవా

పల్లెల ప్రజాస్వామ్య తీరులో మార్పు వస్తోంది. గ్రామ స్వరాజ్యంలో తీరుతెన్నులు మారుతున్నాయి. ఇంతకాలం వంటింటికే పరిమితమైన మహిళల్లోనూ చక్రం తిప్పుతున్నారు.

తమిళనాడు గ్రామపంచాయితీల్లో అతివలదే హవా
Follow us

|

Updated on: Sep 18, 2020 | 5:11 PM

పల్లెల ప్రజాస్వామ్య తీరులో మార్పు వస్తోంది. గ్రామ స్వరాజ్యంలో తీరుతెన్నులు మారుతున్నాయి. ఇంతకాలం వంటింటికే పరిమితమైన మహిళల్లోనూ చక్రం తిప్పుతున్నారు. తాజాగా తమిళనాడు రాష్ట్రంలో నిర్వహించిన స్థానిక సంస్థల ఎన్నికల్లో అతివలకే అగ్రతాంబూలం దక్కింది. తమిళనాడు అంతటా 27 జిల్లాల్లో ఎన్నికలు జరగగ్గా, 9,622 గ్రామ పంచాయతీ అధ్యక్షులలో 5,421 మంది మహిళలు విజయం సాధించారు. అందులో 1,817 మంది 21 నుంచి 35 సంవత్సరాల మధ్య వయస్సు గలవారని ఒక నివేదికలో వెల్లడైంది.

తిరుప్పూర్ నగరానికి చెందిన ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్రాస్‌రూట్స్ గవర్నెన్స్ (ఐజిజి) సంస్థ నిర్వహించిన సర్వేలో అసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయాలన్న సంకల్పంతో పనిచేస్తున్న ఐజిజి ఓ స్వచ్చంధ సంస్థను ప్రారంభించింది. ఈ సంస్థ శ్రీపెరంబుదూర్ లోని రాజీవ్ గాంధీ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ యూత్ డెవలప్మెంట్ పూర్వ విద్యార్థులతో కలిసి తమిళనాడు గ్రామస్వరాజ్యం అభివృద్ధిపై సర్వే నిర్వహించారు. అలాగే ఆ రాష్ట్రంలో ఎన్నికైన గ్రామ పంచాయతీ అధ్యక్షుల జనాభా స్థితిపై వారు విశ్లేషించారు. అంతర్జాతీయ ప్రజాస్వామ్య దినోత్సవం సందర్భంగా సర్వేకు సంబంధించిన నివేదికను విడుదల చేశారు.

కొత్తగా ఎన్నికైన గ్రామ పంచాయితీ అధ్యక్షులు, వార్థుల సభ్యల వివరానలు సేకరించారు. వివిధ వయసుల ప్రాతినిధ్యంతో పాటు లింగ ప్రాతినిధ్యం ప్రతిపాదికన నివేదిక రూపొందించారు. గ్రామీణ స్థానికసంస్థలకు జరిగిన ఎన్నికల్లో 91,920 మందిలో గ్రామ పంచాయతీ అధ్యక్షులు ఎన్నికయ్యారు. గ్రామ పంచాయతీ అధ్యక్షులలో 56% మహిళలు, 19% యువత విజయం సాధించినట్లు వెల్లడైంది. ముఖ్యంగా తమిళనాడులోని 27 జిల్లాల్లో సర్వే నిర్వహించారు. కాంచీపురం, చెంగల్పట్టు, వెల్లూరు, తిరుపత్తూరు, రాణిపేట, విల్లుపురం, కల్లకూరుచి, తిరునెల్వేలి, తెన్కాసితో సహా 27 జిల్లాల గ్రామ పంచాయతీ అధ్యక్షులకు సంబంధించిన నివేదికను ఐజీజీ రూపొందించింది. ఈ జిల్లాల్లో గ్రామీణ స్థానిక సంస్థలు ఉన్న నాగపట్నం జిల్లా ఉంది.

పంచాయతీ అధ్యక్షులలో 56.34% మహిళలు విజయం సాధించినట్లు వెల్లడించి ఐజీజీ. మొత్తం 9,622 గ్రామపంచాయితీలకు గానూ 5,421 మంది మహిళలు విజయం సాధించారు. ఇందులో 21-35 మధ్య వయస్సు గల మహిళా ప్రాతినిధ్యం ప్రబలంగా ఉంది. గతంతో పోల్చితే మహిళల ప్రాతినిధ్యం సుమారు 17% పెరిగింది. 2011లో జరిగిన గ్రామపంచాయితీ ఎన్నికల్లో 12,524 మందిలో 4,884 మంది మాత్రమే విజయం సాధించారు. అంటే సుమారు 38.99% మంది మాత్రమే గెలుపొందారు.

యువత ప్రాతినిధ్య విషయానికొస్తే, 9,622 పంచాయతీ అధ్యక్షులలో 1,817 మంది 21-35 మధ్య వయస్సు గలవారే ఎక్కువ. ఇది మొత్తం సుమారు 18.88%. 1,817 యువ పంచాయతీ అధ్యక్షులలో 1,440 మంది ఎన్నికయ్యారు. సమావేశాలకు గ్రామసభలు ముఖ్యమైనవిగా పరిగణించబడాలని అన్నారు.

Latest Articles
తక్కువ ధరలో అదిరిపోయే స్మార్ట్‌ ఫోన్‌.. ఫీచర్స్‌ ఎలా ఉన్నాయంటే
తక్కువ ధరలో అదిరిపోయే స్మార్ట్‌ ఫోన్‌.. ఫీచర్స్‌ ఎలా ఉన్నాయంటే
పుష్ప ఫస్ట్ సాంగ్ రికార్డ్ బద్దలు.| మంచి గోస్ట్ తో వెన్నెల కిషోర్
పుష్ప ఫస్ట్ సాంగ్ రికార్డ్ బద్దలు.| మంచి గోస్ట్ తో వెన్నెల కిషోర్
ఊహకందని డిస్కౌంట్‌.. రూ. 38 వేలకే ఫోల్డబుల్ ఫోన్‌
ఊహకందని డిస్కౌంట్‌.. రూ. 38 వేలకే ఫోల్డబుల్ ఫోన్‌
తెలంగాణలో పెరిగిన డేటింగ్ యాప్ నేరాలు.. ఎక్కువ బాధితులు వీరే
తెలంగాణలో పెరిగిన డేటింగ్ యాప్ నేరాలు.. ఎక్కువ బాధితులు వీరే
బాబోయ్‌.. బిర్యానీలో పిల్లి మాంసం వాడుతున్నారా..? వీడియో చూస్తే
బాబోయ్‌.. బిర్యానీలో పిల్లి మాంసం వాడుతున్నారా..? వీడియో చూస్తే
చాలా ఈజీ.. వార్నర్‌ కు పుష్పరాజ్ టిప్స్.! | బాహుబలి ఆగమనం..
చాలా ఈజీ.. వార్నర్‌ కు పుష్పరాజ్ టిప్స్.! | బాహుబలి ఆగమనం..
న్యూఢిల్లీలో శ్రీ వేంకటేశ్వరస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు..
న్యూఢిల్లీలో శ్రీ వేంకటేశ్వరస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు..
ఆ స్పెషల్ పర్సన్ బర్త్‌డేను గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసిన ఎంఎస్ ధోని
ఆ స్పెషల్ పర్సన్ బర్త్‌డేను గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసిన ఎంఎస్ ధోని
మనం తినే పన్నీర్ అసలీయా.. నకిలీయా.. ఇంట్లో ఇట్టే గుర్తించవచ్చు..
మనం తినే పన్నీర్ అసలీయా.. నకిలీయా.. ఇంట్లో ఇట్టే గుర్తించవచ్చు..
రూ. 90 వేల ఫోన్‌ను.. రూ. 45వేలకే సొంతం చేసుకునే ఛాన్స్‌
రూ. 90 వేల ఫోన్‌ను.. రూ. 45వేలకే సొంతం చేసుకునే ఛాన్స్‌
సాయంకాలం సదా సీదాగా మాజీ మంత్రి.. రోడ్‎పై టిఫిన్ చేసిన హరీష్ రావు
సాయంకాలం సదా సీదాగా మాజీ మంత్రి.. రోడ్‎పై టిఫిన్ చేసిన హరీష్ రావు
రోడ్డుపై మందుబాబుల వీరంగం.. సహనం కోల్పోయి చెయ్యి చేసుకున్న పోలీస్
రోడ్డుపై మందుబాబుల వీరంగం.. సహనం కోల్పోయి చెయ్యి చేసుకున్న పోలీస్
ప్రభుత్వ ఆస్పత్రిలో ఇదేం పని.. సీసీ టీవీకి చిక్కాడు..
ప్రభుత్వ ఆస్పత్రిలో ఇదేం పని.. సీసీ టీవీకి చిక్కాడు..
'ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‎పై దుష్ప్రచారాన్ని నమ్మోద్దు'.. జగన్
'ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‎పై దుష్ప్రచారాన్ని నమ్మోద్దు'.. జగన్
పైకి చూస్తే అదొక ఏటీఎం వ్యాన్.. లోపలున్న పార్శిళ్లు తెరిచి చూడగా
పైకి చూస్తే అదొక ఏటీఎం వ్యాన్.. లోపలున్న పార్శిళ్లు తెరిచి చూడగా
కృష్ణ బిలాలు సరే.. మరి ఈ బ్లూ హోల్స్‌ సంగతి ఏంటి ??
కృష్ణ బిలాలు సరే.. మరి ఈ బ్లూ హోల్స్‌ సంగతి ఏంటి ??
పాకిస్తాన్ లో 5 లక్షల సిమ్‌ కార్డులు బ్లాక్‌.. ఎందుకో తెలుసా ??
పాకిస్తాన్ లో 5 లక్షల సిమ్‌ కార్డులు బ్లాక్‌.. ఎందుకో తెలుసా ??
క్యాన్సర్ బాధితుడికి జాక్ పాట్.. లాటరీలో రూ.10 వేల కోట్లు
క్యాన్సర్ బాధితుడికి జాక్ పాట్.. లాటరీలో రూ.10 వేల కోట్లు
వందే భారత్‌ మెట్రో ఫస్ట్‌ లుక్‌.. ఎలా ఉందంటే ??
వందే భారత్‌ మెట్రో ఫస్ట్‌ లుక్‌.. ఎలా ఉందంటే ??
బుద్ధిమంతులకే బ్రాండ్‌ అంబాసిడర్‌.. అతని షర్ట్‌లోనే ఉంది ట్విస్ట్
బుద్ధిమంతులకే బ్రాండ్‌ అంబాసిడర్‌.. అతని షర్ట్‌లోనే ఉంది ట్విస్ట్